కొన్ని సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. కానీ అంచనాలకు తగ్గట్టు లేకపోతే ప్రేక్షకులు నిరాశ పడటమే కాకుండా అసలు మళ్లీ ఆ సినిమా ఊసే ఎత్తరు. అలాంటి కోవకు చెందిందే బ్రో సినిమా. ఎన్నో ఆశలతో పవన్ కళ్యాణ్ మూవీ కోసం …

కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. వెంకటేశ్వర స్వామిని  దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర …

2023లో ఇప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు చిత్రాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి. వాటిలో కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ తో, స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, …

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దళపతికి ఆడియెన్స్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చిత్రాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కూడా సుపరిచితం …

చాలా సంవత్సరాల క్రితం తన భర్త అదృశ్యం అవడంతో ఆ భార్య ఆరోజు నుండి అతని కోసం వెతుకుతూ ఉంది.  ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు తన భర్త కనిపించడంతో అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళింది. భర్త తిరిగి వచ్చాడని, ఇక …

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వింటేజ్ పవన్ ను చూసి …

హీరోయిన్స్ రూపమే కాకుండా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా వారి అభిమానులను అలరిస్తూ ఉంటాయి. అయితే చాలామంది హీరోయిన్స్ ఇతర భాషల నుండి వచ్చినవారు కావడంతో వారికి డబ్బింగ్ చెప్పేది వేరేవారు అనేది తెలిసిందే. తెర పైన కనిపించేది …

ఇండియన్ క్రికెటర్లలో ప్రాధన్యత సంతరించుకున్న స్పిన్నర్ గా అశ్విన్ నిలిచాడు. మరి ఇంత పేరు తెచ్చుకున్న అశ్విన్ బ్యాగ్ గ్రౌండ్ ఎంటో తెలియాలంటే అసలు కథలోకి వెళ్ళాలి. అయితే అశ్విన్ క్రికెటర్ అవ్వడానికంటే ముందు ఇంజినీరింగ్ చదివాడట. చిన్నప్పటి నుండి క్రికెట్ …

అనుకున్నది సాధించాలి అంటే పేదరికం అడ్డుకాదని నిరూపించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంచుకున్న రంగం ఏదైనా తమ ప్రతిభను చాటుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన సాకె భారతి కూడా చేరింది. ఎక్కడో మారుమూల …

టీం ఇండియా క్రికెటర్లలో నిరంతరం సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేసేవారిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ తదితరులు ఎక్కువగా ఉంటారు. కానీ తాజాగా ఇండియన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతుంది. …