సంధ్య జనక్ పలు తెలుగు సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి (2017), భరత్ అనే నేను (2018), 118 (2019) వంటి సినిమాల్లో నటించింది. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా ఈమె నటించింది. హ్యాపీ …
“కలలో కూడా అదే గుర్తొచ్చేది… పెయిన్ కిల్లర్ కూడా తీసుకున్నా..!” జాన్వీ కపూర్ కామెంట్స్..!
ఒకప్పుడు తన అందంతో అభినయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. ఆమె కెరీర్లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. తర్వాత తన కూతురు జాన్వి కూడా ఆమె బాటలో నడుస్తుంది. ఎన్నో సినిమాల్లో నటిస్తూ …
“టీమ్ ఇండియా” కి చేయవల్సిన 4 మార్పులు ఇవేనా..? లేకపోతే కష్టమేనా..?
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఓటమిని ఎదుర్కోవడం మూలాన కొన్ని మార్పులు చేస్తే టీమ్ ఇండియా కి మంచిదని తెలుస్తోంది. భారత్ కి ఓటమి ఎదురు కావడంతో 2022 టీ 20 …
అలా చేసినా తిడుతున్నారు.. ఇలా చేసినా ట్రోల్ చేస్తున్నారు..! ఇంకా ఏం ఆశిస్తున్నారు..?
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ …
“సమంత” కి వచ్చిన మయోసైటిస్ అంటే ఏంటి..? దాని వల్ల అంత ప్రమాదం ఉందా..?
హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత.. తన కొత్త మూవీ ‘యశోద’ ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ఆమె …
ఒకే నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్య కృష్ణ… ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా..?
తన నటనతో తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన బోర్న్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ గురించి తెలియని వాళ్ళు ఉండరు. భలే మిత్రులు సినిమా ద్వారా 1985 లో తెలుగు తెరకు పరిచయమయ్యారు రమ్య కృష్ణ. తన కెరియర్ తొలి …
కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేజీయఫ్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం కన్నడ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఊహించిన …
రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీ లు అయినా.. సాధారణ …
“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక …
“మళ్లీ కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు..!” అంటూ… “మంచు విష్ణు” ట్వీట్కి నెటిజన్ల రిప్లై..! ఇంతకీ విష్ణు ఏమన్నారంటే..?
మోహన్ బాబు సినిమా వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మంచు విష్ణు. విష్ణు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా విష్ణు ఎన్నో విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2021లో మా …
