మన డైరెక్టర్లు ఎన్నో ఇంటర్వ్యూ ల్లో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఏ ఇంటర్వ్యూ లో అయినా వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది కేవలం సినిమా గురించి మాత్రమే. దర్శకుడి దృష్టితోనే సినిమా చిత్రీకరిస్తారు కాబట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు కూడా అసలు ఆ దర్శకుడు …

మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు. ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు …

తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే వేతనాలు పెంచడంపై నిర్మాతల మండలి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు సినీ కార్మికులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్‌లు ప్రారంభం …

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉండే చాలా మందికి అలాగే, హైదరాబాద్ కి వచ్చిన వారికి ఇక్కడ ఉండే పర్యాటక స్థలాలు, ఇంకా ఫేమస్ ప్లేసెస్ చూడాలి అని ఉండడంతో పాటు ఇంకొక కోరిక కూడా ఉండేది. అదే డబల్ …

ప్రస్తుతం సినిమా పరిధి విస్తరించింది. ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ఓటీటీ పుణ్యామా అని ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలు, అన్ని జోనర్స్ మూవీస్ చూడగలుగుతున్నారు. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు పరభాషల్లోకి కూడా అడుగుపెట్టి …

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎక్కువగా టాప్ హీరోలతోనే సినిమాలు చేస్తుంటాడు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్. పవన్, బన్నీతో అయితే ఏకంగా హ్యాట్రిక్ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు మహేష్ తో మూడో …

మెగా అల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాతో తెరంగేట్రం చేసిన భామ కృతి శెట్టి. ఆదిలోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ఈ భామ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని ముద్రవేసింది. ఉప్పెన సినిమా తరువాత ఆమె వరుసగా మూడు హిట్లను అందుకుంది. …

గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి తనయుడిగా ఎస్పీ చరణ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కేవలం వారసుడిగా మాత్రమే కాక తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు చరణ్. నటుడిగా, నిర్మాతగా, గాయకుడుగా పలు అంశాల్లో తన …

శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు శ్రీలంక పార్లమెంటు మధ్య ఆధిపత్య పోరు కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో నేడు శ్రీలంక ఎంతటి దౌర్భాగ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. ఆర్థిక మాంద్యంతో లంక అతలాకుతలం అవుతుంది. ఇటీవల జరిగిన …

పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రతి తల్లి సవాల్ ఎదుర్కొంటుంది. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే వారి శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలు మనం చేసే ఆహారం అలవాట్ల వల్ల ఒకే రకమైన పదార్థాలు తినడానికి …