ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు.మూడో ఓవర్లోనే అభిషేక్ శర్మ (9)ను డానియాల్ సామ్స్ పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ ప్రియగ్ గర్గ్ చెలరేగాడు. ఇద్దరు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ …

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఈ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇందులో కేవలం ఆరు మ్యాచ్ లే ఉండగా..3ప్లే ఆఫ్స్ బేర్తుల కోసం 7 జట్ల మధ్య పోటీ ఉన్నది. ఇంకా ఎప్పటి లాగే ఈ సీజన్ లో కూడా …

క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్. దీంట్లో క్రమశిక్షణ చాలా అవసరం. ఇక బౌలర్లకైతే అది తప్పనిసరి. క్కువ వికెట్లు రాబట్టాలంటే చక్కని లైన్ అండ్ లెంగ్త్ ఉండాల్సిందే. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా బంతి గతితప్పి వైడ్ గానో, నోబ్ గానో …

ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ ఐపీఎల్ సీజన్ ని మొదలుపెట్టిన గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో మొదటి స్థానంలో ఉన్నది.. ఇప్పటివరకు 20 పాయింట్లను సాధించి ఎవరికి కూడా అందనంత ఎత్తులో రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ప్రధానంగా ఆర్థిక్ …

అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది చెప్పడం చాలా కష్టం.. దీన్ని ప్రజలు రకరకాలుగా ఊహించుకుంటారు. కొన్ని సంఘటనల గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని ఒక తరపు వర్గం వారు అంటుంటారు. మరి …

సూపర్ స్టార్ మహేష్ సినిమా సర్కారు వారి పాట కోసం కొన్ని సంవత్సరాల అభిమానుల ఎదురు చూపు సక్సెస్ అయింది. ఇందులో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ కథానాయికగా దర్శకుడు పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని …

మనం టాలీవుడ్ ఇండస్ట్రీని నిశితంగా గమనిస్తే ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి లాగా సొంత టాలెంట్ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి స్టార్డమ్ తెచ్చుకున్న వారు చాలా తక్కువమంది అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో …

తిరుమల… నిత్యం భక్తుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే హిందూ ఆలయం. మన దేశమే కాదు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందువులందరు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే దివ్యక్షేత్రం. ఇక్కడి స్వామి వారు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై కొలువుదీరాడు. దైవత్వంలోనే …

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ల లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రిలీజ్ రోజు కొంత డివైడ్ టాక్ …

గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2022 ఆఖరి దశకు చేరుకుంది. ఈ వారంలో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ ద్వారా …