జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది. దానితో అందరూ తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. పైగా మనం ఏ వంటలో వేసిన రుచి భలేగా ఉంటుంది. జీడిపప్పులో ప్రోటీన్లు, మినరల్స్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, సల్ఫర్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. అలానే యాంటీ …

ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ …

అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. వీటిని చూసి మనం నవ్వుకోవాలో, లేదంటే బాధపడాలో అసలు అర్థం కావు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు చాలా తొందరగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక సంఘటన ఈ పెళ్లి పందిట్లో …

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం …

మానవ శరీరంలో కొలెస్ట్రాల్స్ అనేవీ రెండు రకాలుగా ఉంటాయి. మంచి చేసేది, హాని కలిగించేది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు …

పూర్వం కంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువైపోయాయి. 30 ఏళ్లు దాటగానే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలైన సమస్యలు వస్తున్నాయి. నిజానికి కాస్త పని చేస్తే చాలు అలసి పోతున్నాము. ఏదైనా పెద్ద పనులు చేయాలంటే అసలు సహకరించడం …

ఉల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పైగా మనం ఇంచుమించు అన్ని వంటల్లో కూడా ఉల్లిని వాడుతూ ఉంటాము. ఉల్లిని మనం ఏ రెసిపీలో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఉల్లిపాయలు …

నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో యాక్షన్, మరియు లవ్ స్టోరీ లు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరికొత్త పిరియాడికల్ మూవీ ‘బింబిసారా’ లో న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే …

సైబర్ నేరాలు జరగడం ఈ రోజుల్లో చాలా మాములు విషయం అయిపొయింది. మనం వాడే మొబైల్ లేదా, లాప్ టాప్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఆక్టివ్ గా ఉంది అంటే చాలు మన డేటా విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి …

ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్ ) ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టుపై చెన్నై భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో చెలరేగిన ధోనీసేన ఆ తర్వాత బౌలింగులో కూడా అదరగొట్టారు. కాన్వే (87)తో దూసుకుపోగా, రుతురాజ్ (41), శివం …