ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ -15 చాలా ఉత్కంఠభరితంగా సాగి చివరికి ఫైనల్ దశకు చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని కప్ మాదే అంటూ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో చివరికి బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఫైనల్స్ గుజరాత్ మరియు రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి.
ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుందో కానీ ప్రతిసారీ ఐపీఎల్ లో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన మాత్రం చోటు చేసుకుంటుంది. అది ఏంటో ఒక సారి చూద్దాం..? ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి మొదలు 15 సీజన్ వరకు ప్రతిసారి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టే చాలా వరకు ఫైనాన్స్ వెళ్ళింది. ఇందులో ఏ జట్టు పాయింట్ల పట్టికలో సెకండ్ స్థానంలో ఉండి ఫైనల్స్ వెళ్లిందో చూద్దామా..?
#2012
మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, మూడో స్థానంలో ముంబై ఇండియన్స్, నాలుగో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్కత్తా జట్టు ఫైనల్ కి చేరింది.

#2013
మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, ఇందులో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్స్ కి వెళ్ళింది.

#2014
మొదటి స్థానంలో పంజాబ్ సూపర్ కింగ్స్, రెండో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫైనల్ కి వెళ్ళింది.

#2015
మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరింది.

#2016
మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండోస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో స్థానం సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కి చేరింది.

#2017
మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో రైజింగ్ పూణే సూపర్ జెంట్స్, మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగవ స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ ఫైనల్ కి చేరుకుంది.

#2018
మొదటి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది.

#2019
మొదటి స్థానంలో ముంబై ఇండియన్, రెండవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, నాల్గవ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది.
#2020
మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్, మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కి చేరింది.

#2021
మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, మూడోస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరింది.

#2022
మొదటి స్థానంలో గుజరాత్ టైటన్స్, రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, మూడో స్థానంలో లక్నో సూపర్ జెంట్స్ నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరింది.































పాటిదర్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించగా.. లక్ష్యఛేదనలో లక్నో టీం 193/6 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ను గెలిపించి ఇన్నింగ్స్ ఆడిన రజత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు జట్టు రజత్ ను కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఆర్సిబి తరఫున ఆడిన మిడిలార్డర్ బ్యాటరును రిటర్న్ కూడా చేసుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 లక్షల కనీస ధర తో రజత్ పాటిదర్ రాగ బెంగళూరు కనీస బిడ్ కూడా వేయలేదు..
దీంతో ఏ ప్రాంచైజీ అతని పై ఆసక్తి చూపకపోవడంతో, ఆయన అన్ ఫోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయారు. ఐపీఎల్ 2021 లో నాలుగు మ్యాచులు ఆడిన పాటిదర్ 71 పరుగులు చేశారు. దీంతో ఆర్సిబి అతన్నీ వద్దనుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే వికెట్ కీపర్ మరియు బ్యాటరు లూవింగ్ సిసోడియా గాయం వల్ల బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రజత్ తన కెరీర్లో 31 t20 మ్యాచ్ లు ఆడి 138.64 స్ట్రైక్ రేట్ తో 861 పరుగులు చేసి ఉన్నాడు.
దీంతో అతన్ని జట్టులోకి తీసుకున్న వెంటనే తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ లను రెండు చేతులా రజత్ ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పాటిదర్ 156.25 స్ట్రైక్ రేట్ తో 275 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే లక్నో మ్యాచ్ జరిగిన తరువాత వేలంలో అతని తీసుకోకపోవడంపై స్పందించేందుకు అతడు నిరాకరించాడు. అది నా పరిధిలో ఉండని అంశమని చెప్పుకొచ్చారు.
కానీ 19వ ఓవర్ లో దినేష్ చేసినటువంటి చిన్న తప్పిదం కారణంతో స్ట్రైకింగ్ కి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత బాల్ కే అవుటయ్యారు.. దీంతో బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని స్లో డెలివరీ చేశాడు. దీన్నీ గమనించ లేకపోయినా ఎవిన్ లావిస్ బ్యాట్ అడ్డంగా ఊపాడు. అయితే అతని బ్యాట్ కు దొరకని బాల్ దినేష్ కార్తీక్ ముందు పడింది.
దీంతో సింగిల్ కు కేఎల్ రాహుల్ పరిగెత్త గా.. ఊహించలేని దినేష్ కార్తీక్ ఒక గ్లోవ్స్ తీసేసి చాలా వేగంగా బంతిని బౌలర్ కి విసిరాడు.. కానీ హెజిల్ ఆ బాల్ ను అందుకని నాన్ స్ట్రైక్ రనౌట్ చేయలేకపోయాడు. మ్యాచ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్ ఒక గ్లోవ్ తీసేసి.. రనౌట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.. దీంతో బ్యాటరులు బైస్ కొరకు పరిగెత్తే సాహసం అయితే చేయరు. కానీ ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఏమరా పాటుతో వ్యవహరించారు. కానీ రాహుల్ చాన్స్ తీసుకున్నాడు. ఇదే బెంగళూరుకు కలిసొచ్చింది.
ఆ సింగిల్ తో స్ట్రైక్ కి వచ్చిన రాహుల్.. హేజిల్ వుడ్ విసిరిన లో యార్కర్ బాల్ ను స్కూఫ్ చేయబోయి షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బంతిలో పాండ్య గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ రనౌట్ నుంచి తప్పించుకొని చివరిదాకా లావిష్ క్రీజులో ఉన్న ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఒకవేళ కె.ఎల్.రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.




















































































