ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితానికి ఒక భరోసా. ప్రభుత్వ ఉద్యోగాలు పడుతున్నాయంటే చాలు లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టి పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. సంవత్సరాలు తరబడి కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అవుతూ తమ కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు.తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
అయితే, బీబీసీ తెలుగు చేసిన ఒక ఇంటర్వ్యూలో 2014 నుండి తాము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నామని ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారని తాజాగా మూడోసారి కూడా క్యాన్సిల్ చేసి తమకు నిరాశ కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాము చదువులు కోసం బంగారాలు తాకట్టు పెట్టి కష్టపడుతున్నా కానీ తమ బతుకులు మాత్రం మారడం లేదని నిరుద్యోగులను పట్టించుకునే నాయకుడే లేరని ఆవేదన చెందుతున్నారు.

సంవత్సరాలు తరబడి ఇక్కడే గడిపేస్తున్నాం వయసులైపోతున్నాయి తమకి పెళ్లి కూడా అవడం లేదని బాధపడుతున్నారు.తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. తాము ఖర్చులకోసం ఇంట్లో డబ్బులు అడగలేక అప్పులు చేయలేక ఇక్కడ గడుపుకోలేకపోతున్నామని ఏ దిక్కు లేక ఐదు రూపాయల భోజనం తిని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోచింగ్ సెంటర్ లో ఉండి ప్రిపేర్ అవ్వడానికి తమకి నెలకి పదివేల రూపాయలు దాకా అవుతుందని అంటున్నారు.కనీసం ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2022లో 503 గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2,33,247 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 2022 అక్టోబర్ లో ఈ పరీక్ష జరగగా పేపర్ లీక్ అవడం వల్ల రద్దు చేసి మళ్ళీ 2023 జూన్ లో పరీక్ష పెట్టారు.

అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని కారణంగా ఆ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మళ్ళీ ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.ఇలా పరీక్షలు రద్దు చేస్తూ ఉంటే విద్యార్థులు తమ కాన్ఫిడెన్స్ కోల్పోతారని అంటున్నారు. నవంబర్లో కొన్ని పరీక్షలు జరగాల్సి ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని మళ్లీ జనవరి కి వాయిదా వేశారు. దీని కారణంగా విద్యార్థులు నిరాశ చెంది సూసైడ్ పాల్పడుతున్నారని చెబుతున్నారు.
Watch Video:
ALSO READ : సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలు… నమ్మిన వాళ్ల చేతిలోనే మోసం..! “సూర్యకాంతం” కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

రకరకాల ఫార్మేట్ లు పరిమిత దేశాలలో మాత్రమే దాని ప్రజాధరణ, బీసీసీఐ వంటి శక్తివంతమైన క్రికెట్ బోర్డుల విముఖత. అయితే క్రికెట్ 20-20 ఫార్మేట్ వచ్చాక ఆట ముఖచిత్రం మారిపోయింది. ఆ తర్వాత ఐసీసీ కూడా ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆటను వీలైనంత ఎక్కువ దేశాలకు తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంది



2.
3.
4.
5.
7.
8.
9.
10.
11.
12.
13
14
15.





సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నెక్కొచ్చుగా ఉండేవారట అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదు చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళు ముందే బాగు చేయాలంట సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారు. అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడ ఒకచోట మోసపోతారు అన్నట్టు నమ్మిన వాళ్లే ఆమెను మోసం చేశారు. అత్త పాత్రలో ఆమెను రీప్లేస్ చేసేవారు మరొకరు రారు.

1.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్:
2.సూపర్ స్టార్ మహేష్ బాబు:
3.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్:
4.జూనియర్ ఎన్టీఆర్:
5.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:
6.విజయ్ దళపతి:
7.సూపర్ స్టార్ రజినీకాంత్:
8.కమల్ హాసన్:
9.షారూఖ్ ఖాన్:
10.రాకింగ్ స్టార్ యశ్:
11. రిషబ్ శెట్టి:
12. సల్మాన్ ఖాన్:
13. సూర్య:
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఈ స్టార్ హీరోల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హార్దిక్ లేకపోతే బౌలింగ్ విభాగంలో కేవలం ఐదుగురు బౌలర్స్ తోనే బల్లోకి దిగి అవకాశం ఉంది. దీంతో ఆరో బౌలర్ సేవలను టీమిండియా కోల్పోనుంది.అయితే హార్దిక్ స్థానంలో అక్షర పటేల్ వంటి స్పిన్ రౌండర్ ని తీసుకురావాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్షర పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. దీంతో ఒకవేళ హార్దిక్ గాయంతో దూరమైతే అక్షర్ కు అవకాశం ఉంది.





