ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.
అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు .
#1
#2
#3
#4
ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది. షూటింగ్లో పాల్గొన్న హీరోయిన్ దీపిక ఒక ఫోటో షేర్ చేసారు.
#5
#6
#7
#8
#9
ఇందులో ఒక టేబుల్ మీద చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేసారో చెప్పాల్సిన అవసరం లేదు అని అర్దం వచ్ఛేలాగా దీపిక క్యాప్షన్ పెట్టారు.
#10
#11
#12
#13
దాంతో, “మన డార్లింగ్ సంగతి అందరికి తెలిసిందే కదా?” అంటూ మీమ్స్ వస్తున్నాయి.
#14
#15
#16 


ఆమె దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఒక ఖరీదైన కారు ఎక్కడం చూసింది. అతను ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చాను అని కారు దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ని ఆపి క్షమాపణ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ” పర్వాలేదమ్మా. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాను చూసుకుని వచ్చిన అహాన్ని తొలగించి నేను కూడా ఒక బిచ్చగాడిని అనే సత్యం తెలియజేశాడు” అని ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.



#2
#3
#4

#7
#8
#9
#11
#13
#14
#16

#19
#20
#21 





















ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ దగ్గరికి వాళ్ల ఊరికి చెందిన కొంతమంది యువకులు వస్తారు. విలన్ ని చంపేస్తామని, ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే ఊరుకోము అని చెప్తారు. ప్రకాష్ రాజ్ వాళ్లని గొడవల్లో పడొద్దు అని జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు జాతర చూసి వెళ్ళిపొమ్మని చెప్తారు.
