ప్రతి ఒక్కరి వంటగదిలో జిలకర్ర అనేది తప్పనిసరిగా ఉంటుంది. జీలకర్రను వండే కూరలో వేస్తే ఆ కర్రీ రుచి మారుతుంది. అయితే ఇది వంటకాలలో ఎందుకు వాడుతారో తెలుసుకుందాం..!
ముఖ్యంగా జీలకర్రలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆహారంలో వాడడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రను రెగ్యులర్ గా వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఈ జీలకర్రలో క్రిమినాశక గుణాలు ఎక్కువగా ఉండటం వలన వాపులు మరియు గాయాలను తొందరగా తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా దీన్ని వాడాలి. జిలకర్రలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు అనేకం ఉన్నాయి. పొట్ట మరియు కాలేయంలో ఏర్పడే ట్యూమర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి.

అలాగే జీలకర్ర నీరు బరువు తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ నీటిని తీసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తారు. అలాంటి తప్పులు తెలుసుకుని సరైన మార్గంలో వాడితే మంచి ప్రభావాన్ని చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆసీన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈమె గజిని, లక్ష్మి, శివమణి, నరసింహ తదితర చిత్రాల్లో నటించింది. మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరం అయింది. అలాగే అక్షయ్ కుమార్ తో జత కట్టి ఆల్ ఈజ్ వెల్ అనే మూవీలో నటించింది. ఈ క్రమంలోనే రాహుల్ శర్మతో పరిచయం కావడం అది కాస్తా వివాహానికి దారి తీయడం జరిగింది. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ అధినేత.

























ఈయన పుత్రుడు సంజయ్ రావు “ఓ పిట్ట కథ” అనే మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సంజయ్ అంతగా ప్రేక్షకులను దగ్గర కాలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుండి సంజయ్ ఏ సినిమాలో రాలేదు. అయితే తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించి అప్డేట్ రిలీజ్ అయింది.
అలాగే మిమ్మల్ని పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ శ్రీధర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపురెడ్డి, అక్కిరెడ్డి నిర్మిస్తున్నారు.










#2 ఎరుపు రంగులోకి మారితే
#3 తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే
#4 ఎరుపు చార
ఆరేళ్ల వయసులోనే పాడటం, నాట్యం చేయటం నేర్చుకుంది. సినిమాల్లో నటించాలనే కోరిక తో చెన్నై చేరుకుంది. మొదట డాన్సర్ గా నటించిన సూర్యకాంతం అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరచి 75 రూ. అడిగిమరీ తీసుకుంది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది.
తర్వాత సౌదామిని చిత్రంలో హీరోయిన్ పాత్ర వచ్చింది కానీ, కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. సంసారం సినిమా లో మొట్టమొదటి సారిగా గయ్యాలి అత్త పాత్ర వేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. బి.నాగిరెడ్డి,చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసే వారు కాదు.
ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి- సూర్యకాంతం, రమణారెడ్డి- సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు- సూర్యకాంతం జంటలను వాళ్ళు నటించిన సినిమాలను గుర్తుకు తెచ్చుకొని ఇప్పటికి కూడా హాయిగా నవ్వుకుంటారు. ప్రేక్షకులు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమా వస్తే అందులో సూర్యకాంతం వుందా అని ఎదురు చూసేవారు. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.