అర్జున్ రెడ్డి సినిమా పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హీరోయిన్ షాలిని పాండే రెచ్చిపోయి నటించిన రొమాంటిక్ సీన్లు. విజయ్ దేవరకొండ మరియు శాలిని పాండే కాంబినేషన్ ఈ సినిమా ఎంత క్రేజ్ తెచ్చిందో మాటల్లో మాత్రం చెప్పలేం. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ జాతకమే మారిపోతుంది. ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు. దీని ద్వారా షాలిని పాండే కూడా పర్లేదు అనిపించుకుంది.
కానీ ఒక్క మూవీతో మాత్రం ఆమెకు రావలసినంత గుర్తింపు మాత్రం రాలేదు. దీని తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు మాత్రం చేసింది. అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతటి క్రేజ్ రాలేదు.

మొదటి మూవీతోనే చాలా రెచ్చిపోయి ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత హీరోయిన్ కు తిరుగు ఉండదని చాలా మంది భావించారు. తర్వాత మహానటి వంటి చాలా చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు లభించలేదు. అయితే అర్జున్ రెడ్డిలో కొంచెం బొద్దుగా ముద్దుగా ఈ హీరోయిన్ ప్రస్తుతం చాలా స్లిమ్ గా మారారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటో వైరల్ అవ్వడంతో చాలా మంది ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

” అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి మహానటి సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరో సారి వీరిద్దరి జోడిగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెలుగు,కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. కాశ్మీర్ లో మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా దానికి సంబంధించిన ఫోటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
ఆమె బ్యాక్ డ్రాప్ లో రూపొందించుకున్న మూవీలో సమంతా సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా, అందులో విజయ్ స్టైలిష్ అబ్బాయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాగే పాన్ ఇండియా లెవల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ఒక డెబ్యూ దర్శకుడితో పాన్ ఇండియా ప్రాజెక్టుకు సైన్ కూడా చేసిందట. ఈ విధంగా సమంత నాగచైతన్య నుంచి విడిపోయి తన లైఫ్ ను చాలా బిజీగా గడుపుతోందని తెలుస్తోంది.


ఈ తరుణంలో ఆమె తండ్రి స్పందించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బిందు ఇంజనీరింగ్ చేసేటప్పుడే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశామని ఆయన అన్నారు. అప్పట్లోనే మంచి మంచి సంబంధాలు వచ్చాయని, ఐ ఆర్ ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్, ఐపీఎస్ లాంటి సంబంధాలు వచ్చాయని దీంతో ఒక తండ్రిగా నేను ఆమెపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. కానీ వివాహంకు ఆమె విముఖత చెప్పిందని దీంతో నేను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు.
ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను అని కానీ బిందు ఒప్పుకోలేదని తెలియజేశారు. నేను చిన్న పిల్లని కాదని నా మంచి చెడ్డలను నేను చూసుకోగలనని సమాధానం ఇచ్చిందని అన్నారు. అప్పటినుంచి బిందు వివాహం విషయం ఆమెకి వదిలేశారని, ప్రస్తుతం కాలం మారిందని పిల్లల ఆకాంక్షలు, అభిరుచులను వారికే వదిలేయాలని తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో చూస్తూ నడుచుకోవాలని చెప్పారు.
మరి లోపల అది బాగుందా లేదా అని ఎలా తెలియాలో ఓ సారి చూద్దాం..? పుచ్చకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అధిక దాహాన్ని కూడా తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి.
నాగపూర్, జబల్పూర్, కాన్పూర్, జైపూర్, ఉదయపూర్, రాంపూర్, గోరక్ పూర్, ఫతేపూర్, సోలాపూర్, రాయపూర్, బిలాస్పూర్ ఇలా పలు నగరాల పేర్ల చివర పూర్ అనే పదంతో ముగుస్తాయి. వీటితో పాటుగా చాలా గ్రామాల చివర కూడా పురం అనే పేరు కూడా ఉంటుంది. రామాపురం, జక్కపురం, అనంతపురం, ఆత్రేయపురం నరసాపురం, ఇలా గ్రామాల పేర్లు కనిపిస్తూ ఉంటాయి.
మరి ఈ పూర్, పురం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించిందో దాని అర్థం ఏమిటో ఓసారి చూడండి..? ఊరు పేర్ల చివర పూర్ అని పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. రాజస్థాన్ లో రాజా జై సింగ్ జైపూర్ ని స్థాపించిన కారణంగా ఆ పేరు వచ్చింది. పూర్ అనే పదాన్ని చాలా కాలంగా వివిధ స్థలాల, ప్రాంతాల పేర్ల కోసం వాడుతున్నారు. మహాభారతంలో కూడా హస్తినాపురం అనే పేరును మనం విని ఉన్నాం.
అయితే పూర్ అనే పదానికి నిపుణులు తెలియజేసిన అర్థం “పూర్ అంటే కోట లేదా నగరం.దీని గురించి ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఒక నిర్దిష్టమైన పేరు తర్వాత ఈ పూర్ ను చేరితే ఆ నగరానికి ఆ పేరు ఏర్పడుతుంది. కొంతమంది నిపుణులు ప్రకారం అరబిక్ భాష నుండి వచ్చిందని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో అనేక ప్రాంతాల్లో పూర్ అనే పదం వినిపిస్తుందని వారంటున్నారు.
ఇది దాదాపుగా ఒక సంవత్సరంలో 4000 వేల నుంచి 5000 కార్లు మాత్రమే తయారుచేస్తారు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం. ఇది బుక్ చేసిన తర్వాత ప్రత్యేకమైన ఎంపికలో ఆప్షన్లను బట్టి మూడు నెలల నుంచి సంవత్సర కాలం పట్టవచ్చు.. ఎందుకో ఒకసారి చూడండి..?
ఈ కారులో బాడీపై ఉండే లోహపు రేకులను తప్ప మిగతా భాగాలన్నీ చేతులతో తయారు చేసినవే. కారు లోపల మరియు బయట వేయడానికి సంస్థ దగ్గర 44,000 రంగులు అందుబాటులో ఉంటాయట. ఈ పెయింటింగ్ ను ఐదు పొరల్లో ఇరవై రెండు దశలుగా సుమారు 50 కిలోల పెయింటింగ్ తో వారం రోజుల పాటు చేస్తారట. ఈ ఒక్క పని మాత్రం రోబోలు చేస్తాయట. మిగతా అన్ని పనులు మనుషులు చేస్తారని, అది కూడా ఎలాంటి మిషన్లు వాడకుండా చేతుల ద్వారానే చేస్తారట.
అయితే ఈ కారు పై పెయింటింగ్ వేసే వ్యక్తి ఒక్కరే ఉన్నారట. ఆయన గత 18 సంవత్సరాలుగా రోల్స్ రాయిస్ కారుపై గీతలు వేయడానికి మూడు గంటల సమయం తీసుకొని పూర్తి చేస్తారట. ఆ రంగులు వేయడంలో ఆయన వాడే బ్రష్ లు కూడా ప్రత్యేకమైనవే. అందులో ఎద్దు, ఉడుత వెంట్రుకలతో తయారుచేస్తారు
కారు లోపల పైకప్పు నక్షత్ర మండలాన్ని పోయినట్టు ఉండడం. 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లు అమరుస్తారు. ఇది కూడా కళాకారులు చేతితోనే రెండు వారాల పాటు చేస్తారట. దీనికోసం దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉండే వైర్లను వాడతారు. అలాగే కారులో ఉండే సీట్లను ప్రత్యేకంగా పెంచిన ఎడ్ల చర్మం నుండి తీసి పదిహేను రోజులపాటు తయారుచేస్తారు.
అయితే ఈ కారులో ముఖ్యంగా ప్రత్యేకమైన చెట్టు నుంచి తీసుకున్న చెక్కను మాత్రమే వాడతారు. మరీ ముఖ్యంగా రోల్స్ రాయిస్ కార్ల టైర్ల పై ఉన్న లోగో టైర్ తిరుగుతున్నా కానీ నిలువుగానే కనపడుతూ ఉంటుంది. ఇది దీనికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా రోల్స్ రాయల్ కార్ లో అనేక ప్రత్యేకమైన వెసులు బాట్లు ఉండటం వలన దీని తయారీకి ఇంత సమయం పడుతుంది రేటు కూడా ఆ విధంగానే ఉంటుంది.
మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.
వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.
మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.