ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఆర్సీబీ ఆల్ రౌండ్ షో అదరగొట్టి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను బెంగళూరు బౌలర్లు భారీ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా (62 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 168/5 స్కోరు చేసింది.ఈ లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా చేయించింది కోహ్లీ (73)తో చెలరేగడంతో పాటు మ్యాక్స్ వెల్ (40), డుప్లెసిస్ (44)రాణించడంతో ఆర్సీబి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది. అర్థ సెంచరీతో రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20



పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సీజన్లో ఓటింగ్ లైన్స్ 5 రోజుల పాటు ఉంటారు. ఆదివారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన టువంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ ప్రక్రియ ను ముందుగానే క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వినపడింది.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఈ సారి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఉంచారు బిగ్ బాస్. వారి యొక్క జర్నీ లు కూడా చూపిస్తూ వాళ్ళని కూడా ఫైనలిస్ట్ లని చేశారు. ఇందులో బాబా భాస్కర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యాడు. దీంతో ఫైనల్ కు ఏడుగురు కంటెస్టెంట్ వచ్చాడు. అయితే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇద్దరిని చేయవలసి వస్తుంది.
అందుకోసమే ఓట్స్ ప్రక్రియను బుధవారానికి క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్బాస్ పార్టిసిపెంట్స్ ఎవరిని ఎలిమినేషన్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఓటీటీ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం బాబా భాస్కర్ మరియు అనిల్ రాథోడ్ ఇద్దరు కూడా ఇద్దరూ లిస్టు లోనే ఉన్నారని, బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం, ఇక మిగిలినటువంటి వారిని టాప్ 5 పినాలిలో ఎలిమినేషన్ చేయవచ్చు.















మరి ఎందుకు కనిపించడం లేదు అనే డౌట్ చాలామందిలో ఇప్పటికి ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని ఆలీ గారే ప్రస్తావిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా మంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ దీనిపై ఆయన ఏమన్నారంటే.. ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు.పాత్ర చాలా బాగుంటుంది అని చెబుతూ.. కథ ఏంటో కూడా చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్ లోకి వచ్చాక అసలు ఆలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు అనేలా మూవీస్ ఉన్నాయి.
అభిమానులతో అలా అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వస్తున్నా కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అన్నారు. ఈటీవీ సీరియల్ లో నటించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం యమలీల సీరియల్ చేస్తున్నానని అన్నారు.
స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశాడని, ఆయన ఏది చెప్పినా వెనకాడకుండా ఆలోచించకుండా చేస్తానని అన్నాడు ఆలీ. అందుకోసమే ఇప్పుడు యమలీల సీరియల్ చేశానని వివరించాడు. దీంతో పాటు ఇతర భాషల్లో సినీ అవకాశాల గురించి కూడా ఆలీ చెప్పుకొచ్చారు.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే నేపాలి సినిమాకు కూడా సంతకం చేశారట. ఒకప్పుడు మన తెలుగులో ఉత్తరాది వాళ్లని తీసుకువచ్చి నటన, భాషను నేర్పించి మరి దర్శకనిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ వాళ్లే మనల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మేం ఇండియన్ స్టార్స్ గా మారిపోయామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే నేపాల్ సినిమా వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఇలా వారు టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు తన తండ్రి వైపు అమాయకంగా చూస్తూ ఉండడం మనం సినిమా చూసినప్పుడల్లా చూస్తాం. ఆ చిన్న పాప ఒక్క చూపుతో ఆ తండ్రి సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని భావించి అవి మానేస్తాడు. ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద పాప అయిపోయింది. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఈ చిన్న పాప పేరు “సిమ్రాన్ నటేకర్” ముంబైలోని పుట్టి పెరిగింది. ప్రస్తుతం మోడలింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో నో స్మోకింగ్ అనే ప్రకటనలో నటించాల్సి వచ్చింది. ఈ ప్రకటన తర్వాత ఆ పాప 150 పైగా యాడ్స్ లో నటించడం విశేషం. ముంబైలో నో స్మోకింగ్ అవేర్నెస్ యాడ్ కు సంబంధించి ఈ పాప ఫోటోలు ఇప్పటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్ ద్వారా అందరి మన్ననలు పొందిన ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉంది.
అలాగే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో పూజ పాత్ర చేసింది కూడా ఈ అమ్మాయి. అలాగే ఈ అమ్మడు “జానే కహా సే ఆయు హై” అనే మూవీలో కూడా నటించింది. ఇప్పటికీ తన నటనకు సంబంధించి సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతోంది. అంతే కాకుండా చాలా వరకు హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో సిమ్రాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రెండు రకాల గుడ్లు ఉన్నాయి.. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది.. మరి ఆ గుడ్లు ఏమిటి.. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం..?
ఈ గుడ్డులో తెల్ల గుడ్డు కన్నా బ్రౌన్ రంగులో ఉండే గుడ్డు మంచిది. ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా ఈ కోళ్లను పెంచుతారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోధుమ గుడ్డు అమ్మే వ్యక్తులు తెల్ల గుడ్డు కన్నా గోదుమ రంగు గుడ్డు చాలా ఆరోగ్యకరం అని చెబుతూ మార్కెటింగ్ చేస్తున్నారు.
ఈ విధంగా గోధుమ రంగు గుడ్లను ధర పెంచి అమ్మడం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.. వాస్తవంగా చూసుకుంటే తెల్ల గుడ్డు అయినా గోధుమరంగు గుడ్డు అయినా రెండు గుడ్లే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రంగులను అడ్డంపెట్టుకుని గుడ్లలో తేడా చూపించి దందా సాగిస్తున్నారు.
ఇందులో పోషకాల విషయానికి వస్తే గోధుమ మరియు తెలుపు గుడ్ల మధ్య తేడా ఏమీ ఉండదు. గోధుమ రంగు గుడ్లను మన దేశంలో ఉన్నటువంటి నాటు కోళ్లు మాత్రమే పెడతాయి. రంగులో తేడా ఉన్నా ఆ గుడ్లలో ఉండే పోషక విలువలు మాత్రం ఒక్కటేనని నిపుణులు అంటున్నారు.
ఇక చాలామంది స్టార్ హీరోలు కూడా తమన్ మాత్రమే సినిమాలో మ్యూజిక్ ఇవ్వాలని అంటున్నారు. అల వైకుంఠపురం మూవీలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అఖండ బిజీఎం విని థియేటర్లలో అభిమానులు ఎలా ఊగిపోయారో మనం చూశాం.
ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఆయన చేతిలో ఫాదర్- ఆర్ సి -15 మూవీస్ ఉన్నాయి. ఎన్నడూ లేనట్టుగా తమన్ మొదటిసారి తన భార్య మరియు ఆయన కొడుకు గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఆయన భార్య పేరు శ్రీ వర్దిని.. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్.. ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలో మణిశర్మ – యువన్ శంకర్ రాజా వద్ద పని చేసింది. ఆమె తమను కంపోజింగ్ లో కూడా కొన్ని పాటలను పడిందట. కానీ తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
ఆమె వాయిస్ చాలా బాగుంటుంది.నిర్మాతలు దర్శకులు భావిస్తేనే ఆమెతో పాటలు పాడిస్తానని అన్నారు.. అయితే రాబోయే రోజుల్లో తన భార్యతో కలిసి స్టేజ్ షోలు కూడా చేయాలని తమన్ భావిస్తున్నారట.. అలా చేయాలంటే ఆమె కనీసం 1,2 సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలనే కండీషన్ పెట్టారు.
ఇక తమను కొడుకు అచ్యుత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని, మొదటిగా నా ట్యూన్ అతనే వింటాడని, అలా విన్న తర్వాత అభిప్రాయం చెబుతాడు. అలాగే అచ్యుత్ కు సంగీతానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటంలో ఒక మంచి పట్టు ఉంది. పియానో వాయించడం లో నాలుగవ గ్రేడ్ కూడా పూర్తి చేశారు.. కానీ అతడు ఏ ప్రొఫెషన్ ను ఎంచుకుంటాడో..నాకు తెలియదని తమన్ చెప్పారు.
అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం సినిమాల్లో కూడా పురుష అఘోరాలను మాత్రమే చూశాము. కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల లాగే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించడంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు.

కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో ఎవరు ప్రూవ్ చేసి బయట పెట్టింది లేదు. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగసాద్వి లుగా మారేందుకు కాశీ,వారణాసి వస్తుంటారు.
అయితే భారత జట్టు ఇటీవల తమస్ కప్ గెలిచి బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. చిరాగ్ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ డబుల్ జోడి టీం విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశాడు.
అలాగే తను మహేంద్ర కంపెనీ కి చెందినటువంటి Suv 700 కార్ బుక్ చేశానని, కాస్త త్వరగా డెలివరీ చేయాలని అన్నాడు. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా వెరైటీగా బదులిచ్చారు. ” ఛాంపియన్ లకు ఎంపికగా మారినటువంటి suv 700 ని వీలైనంత తొందరగా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను కూడా నా భార్య కోసం ఒకటి ఆర్డర్ చేశాను.అయినా ఇప్పటికి నేను క్యూ లోనే ఉన్నాను. అంటూ బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా.
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చీఫ్ సెట్ల కొరత రావడంతో కార్ల తయారీ కంపెనీ ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కార్లు తయారు చేయడానికి కంపెనీలకు సమయం పడుతుందని అన్నారు. అనేక బుకింగ్ లు ఉన్న కార్లను డెలివరీ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేసారు ఆనంద్ మహీంద్రా.