ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు సీత. సీత చెన్నైలో పుట్టారు. సీత తండ్రి మోహన్ బాబు గారు తమిళ్ యాక్టర్. తల్లి చంద్రావతి గారు. సీతకి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరి పేరు పాండు ఇంకొకరి పేరు దుష్యంత్.

1985 లో ఒక తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు సీత. ఆ తర్వాత తమిళ్ సినిమాలతో పాటు ఎన్నో తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు. 1986 లో వచ్చిన ఆడదే ఆధారం అనే సినిమాతో సీత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

అదే సంవత్సరంలో మలయాళం సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు సీత. 1990 లో నటుడు పార్తీపన్ ని వివాహం చేసుకున్నారు సీత. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు సినిమాల్లో నటించలేదు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అభినయ, కీర్తన, రాధాకృష్ణన్. కీర్తన మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన అమృత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

2001 లో వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. వీరిద్దరికీ చాలా అభిప్రాయభేదాలు వచ్చాయి అని, ఇంకా ఇద్దరు విడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అని ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. 2002 లో సీరియల్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సీత. అప్పటి నుంచి సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. 2010 లో టీవీ నటుడు సతీష్ ని వివాహం చేసుకున్నారు. 2016 లో వీరిద్దరూ విడిపోయారు. ఇందుకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.





















































#5. త్రిష మాతృభాష తమిళ్.. హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ గలగలా మాట్లాడేస్తుంది.. తమిళ్, తెలుగు, మళయాళం భాషాల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన “కట్టా మిటా” చిత్రంతో బాలివుడ్లో అడుగుపెట్టి, ఆ చిత్రంలో తన నటనతో అక్కడా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల విడుదలైన “96” మూవీ త్రిష కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.























మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.




