తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను అంటే ఒక మంచి పేరున్న డైరెక్టర్. ఆయన మూవీ అంటే బాంబులు పేలాలి, సుమోలు లేవాలి అనే విధంగా ఊర మాస్ ఫైట్లతో థియేటర్ అంతా దద్దరిల్లి పోయేలా ఉంటుంది సినిమా.
ఆయనతో సినిమా చేయాలంటే అంతటి మాస్ సినిమాలు చేసే హీరోలు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయన ఇప్పటికే ఊర మాస్ సినిమాలు తీసి సక్సెస్ ల మీద సక్సెస్ లు కొట్టారు.

అలాంటి మాస్ డైరెక్టర్ ఒక క్లాసు హీరోతో జత కడితే ఏ విధంగా ఉంటుంది. చాక్లెట్ బాయ్ తో కత్తి పట్టిస్తే ఎలా ఉంటుంది. ఓసారి మీరే ఊహించుకోండి..? యంగ్ అండ్ ఎనర్జిటిక్ క్లాస్ హీరో, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఒక మూవీ రాబోతుందని ఇప్పటి వరకు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు చాలామంది దాన్ని ఎవరు నమ్మలేదు.

ఇలాంటి అభిప్రాయాల మధ్య బోయపాటి శీను మరియు రాము పోతినేని హీరోగా “రాపో 20″ సినిమా సెట్స్ పైకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూజా కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టినట్టు సమాచారం. ఏది ఏమైనా వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది ఎలా ఉండబోతుందో అని ఎంతో మంది ప్రేక్షకులు రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి మామూలు రచ్చ జరగట్లేదు. రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో వారియర్ అనే మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో బోయపాటి శ్రీను మరియు రామ్ తీయబోయే చిత్రాన్ని ఈ రోజు అంగరంగ వైభవంగా లాంచ్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే మామూలుగా లేవు.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12


ఆయన ఏ సాంగ్ పాడిన అంకితభావంతో పని చేస్తారని పేరు ఉంది. ఆయన గొంతు నుంచి వెలువడిన ఏ పాట అయినా మంచి గుర్తింపు పొందింది. కోట్ల మంది భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కే కే. 53 సంవత్సరాల వయసులో మన అందరికీ దూరమయ్యారు. కోల్కతాలోని ఒక కళాశాలలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.


ఒక లైవ్ షో చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కేకే ను పరిశీలించిన వైద్యులు రాత్రి 10.30 గంటలకే ప్రాణం పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఒక హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో దాదాపు 250 పైగా పాటలు పాడారు.
అలాగే హమ్ దిల్ దే చుకే సనం అనే మూవీ లో కూడా ఆయన పాట పాడారు. ఆయన కోల్కతాలోని వివేకానంద కాలేజీలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సింగర్ హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.
















నందమూరి తారక రామారావు.. వి.బి.రాజేంద్రప్రసాద్.. అక్కినేని నాగేశ్వరరావు.. ఇదంతా చెన్నైలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో వారి యొక్క భార్యలతో ఒకే దగ్గర ఫోటోలు దిగారు. అవేంటో చూద్దాం..
#2బసవతారకం
