ఆయన పాడిన పాటలు చాలా సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. పాటమ్మె తన ప్రాణం అనే కేకే చివరికి ఆ పాట పాడుతోనే ప్రాణం పోగొట్టుకున్నాడు.
ఈయన బాలీవుడ్ గాయకుడు. పూర్తి పేరు కృష్ణ కుమార్ కున్నాథ్.. మంగళవారం రోజున కోల్కత్తాలో మృతి చెందారు.
ఒక లైవ్ షో చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కేకే ను పరిశీలించిన వైద్యులు రాత్రి 10.30 గంటలకే ప్రాణం పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఒక హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో దాదాపు 250 పైగా పాటలు పాడారు.
అలాగే హమ్ దిల్ దే చుకే సనం అనే మూవీ లో కూడా ఆయన పాట పాడారు. ఆయన కోల్కతాలోని వివేకానంద కాలేజీలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సింగర్ హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, గాయకుడు అర్మాన్ మాలిక్, నటుడు అక్షయ్ కుమార్, మున్మున్ దత్త, నటి సోనాల్ చౌహాన్ లాంటి ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కేకే మనమధ్య లేరంటే నమ్మలేకపోతున్నానని అర్మన్ అన్నారు.


ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.
















నందమూరి తారక రామారావు.. వి.బి.రాజేంద్రప్రసాద్.. అక్కినేని నాగేశ్వరరావు.. ఇదంతా చెన్నైలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో వారి యొక్క భార్యలతో ఒకే దగ్గర ఫోటోలు దిగారు. అవేంటో చూద్దాం..
#2బసవతారకం

అలాగే మంచు విష్ణు బ్రదర్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంటు తీగ’ సినిమాలో కూడా సన్నీలియోన్ కనిపించింది. ఆ తర్వాత విష్ణు సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ షూటింగ్ కారణంగానే గత కొన్ని రోజులుగా సన్నీలియోన్ హైదరాబాదులోనే ఉంటుంది. వీరికి సమయం దొరికినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ సరదాగా గడుపుతూ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మంచు విష్ణుకు రొమాన్స్ బాగా ఎక్కువైందని, పబ్లిక్ గా ఇలాంటి పనులు ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. దీంతో మంచు విష్ణు నెటిజన్లు మంచు విష్ణు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
దాని వెంటనే హీరో నానితో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ కథానాయికగా మారింది కృతి. ఇదే స్ఫూర్తితో మరెన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే హీరో సూర్యా 41వ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఫ్రాంక్ స్టార్లు ఆశిక్ మరియు సారథిరన్. ఈ సందర్భంలో వారిద్దరూ ప్రశ్నలు నేను అడుగుతాను అంటే కాదు నేను అడుగుతాను అనుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఆమె ముందే కొట్లాటకు దిగారు.











