సాధారణంగా తెలుగు హీరోయిన్లకి జాతీయ అవార్డు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా జాతీయ అవార్డ్ సంపాదించుకున్న మన తెలుగు నటి విజయశాంతి గారు. విజయశాంతి గారి కుటుంబం రామగుండంలోని ఎటుర్నగరంకి చెందిన వారు. విజయశాంతి గారు చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో-ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ లో పదవ తరగతి చదువుకున్నారు.

1980 లో వచ్చిన కళ్లుక్కుల్ ఈరమ్ అనే తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు విజయశాంతి గారు. అదే సంవత్సరం విడుదలైన కిలాడి కృష్ణుడు అనే సినిమా తెలుగులో విజయశాంతి గారి మొదటి సినిమా. ఆ తర్వాత పండంటి జీవితం, సత్యం శివం, వంశ గౌరవం, కృష్ణావతారం, శ్రీరంగనీతులు, నేటిభారతం తో పాటు ఇంకా ఎన్నో తమిళ సినిమాల్లో, అలాగే తెలుగు సినిమాల్లో నటించారు.

1989 లో వచ్చిన ఈశ్వర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు విజయశాంతి గారు. అప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితో నటించారు. విజయశాంతి, చిరంజీవి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అయితే 2006 లో నాయుడమ్మ సినిమాలో కనిపించిన విజయశాంతి గారు, మళ్లీ 2020 లో సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా నటించారు విజయశాంతి గారు. 1990 లో భారత ప్రభుత్వం, విజయశాంతి గారిని కర్తవ్యం సినిమాలో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డుతో సత్కరించింది. అలాగే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులని, నంది అవార్డులని కూడా అందుకున్నారు విజయశాంతి గారు.

విజయశాంతి గారు 1988 లో ఎమ్. వి. శ్రీనివాస్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ గారు హైదరాబాద్, చెన్నై లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. అలా ఎన్నో సంవత్సరాల నుండి తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి కొన్ని అన్ సీన్ ఫోటోలని ఇప్పుడు చూద్దాం.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20







మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కొరటాల శివ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ముఖ్యమైన పాత్ర రామ్ చరణ్ కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి తరహాలోనే రామ్ చరణ్ తో చేసి బోల్తా పడ్డారని గుసగుసలు మొదలయ్యాయి.






ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం.
ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట. 









ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవికి సినిమాలపై ఆసక్తి కలగడానికి కూడా ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు.అలాగే చిరంజీవి కూడా తన ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్లి, సినిమాల్లో తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పునాది రాళ్లు సినిమా నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటి ఆచార్య సినిమా వరకు ఆయన సినీ జీవితం ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది.








