అమ్మ అయ్యే క్షణం కోసం పెళ్లి అయిన తరువాత అమ్మాయిలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. పిల్లలని కనడం, పెంచడం శక్తికి మించిన పనే అని తెలిసినా మాతృత్వం కోసం ఎదురు చూడని అమ్మాయి ఉండదు. అయితే ప్రస్తుతం పరిగెడుతున్న బ్రతుకులను దృష్టిలో ఉంచుకున్న అమ్మాయిలు పిల్లలను కనడం అనే వరాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం మానేసి.. దానిని కూడా ఓ పనిలా, ప్రోగ్రాం లా భావిస్తూ టైం సెట్ చేసుకుంటున్నారు.
అమ్మతనం అనేది ఏ అమ్మాయికైనా వరం లాంటిదే. అయితే.. ఏ వయసులో అమ్మ అవ్వాలి అన్న విషయమే పెద్ద చర్చగా మారుతోంది. లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం పిల్లలు కనడాన్ని పోస్ట్ పోన్ చేసే అమ్మాయిలు లేటు వయసులో తల్లులు అవుతున్నారు.
ప్రతి ఫీల్డ్ లోను కాంపిటీషన్ ఉంటుంది. కెరీర్ లోనే కాదు.. పిల్లలను కని వారిని వయసుకు తగ్గట్లు పెంచడం లో కూడా కాంపిటీషన్ లో ఉంది. లేటు వయసులో పిల్లలను కనడం వలన వారు వయసుకు వచ్చేసరికి మన వయసు ఎక్కువై వారి బాదేతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతాం. అందుకే పిల్లలకు మనకు మధ్య వయోభేదం ఎక్కువగా లేకుండా చూసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
ఈ విషయమై మాట్లాడిన గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్షేత్కర్ ఏ అమ్మాయి అయినా 25 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల వయసులోపు తల్లి కావడానికి ఉత్తమమైన వయసని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు పెళ్లిళ్లనే ఆలస్యంగా చేసుకోవడం వలన పిల్లలను కూడా ఆలస్యంగా కంటున్నారు. అయితే మహిళల్లో ముప్పయ్యేళ్ల వయసు దాటిన తరువాత సంతాన సంబంధిత సమస్యలను ఎదుర్కునే వారు ఎక్కువగా ఉంటున్నారని నాగ్పుర్కు చెందిన గైనకాలజిస్టు డాక్టర్ చైతన్య శెబేకర్ తెలిపారు. 32 ఏళ్ల వయసు దాటాక వీరిలో విడుదల అయ్యే అండాల సంఖ్య తగ్గిపోతుంది.
దీనితో సంతానం కలగడంలో ఇబ్బందులు వస్తుంటాయి. సాధారణంగా గర్భం దాల్చినపుడు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తుంటాయని.. అందుకే మరీ చిన్న వయసులోనూ.. అలా అని వయసు ఎక్కువ అయ్యాక అయినా ఇబ్బందులు తప్పవని.. అందుకే గర్భం దాల్చే ఆలోచన ఉన్న వారు సరైన సమయంలోనే ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. పాతిక నుంచి ముప్పయ్యేళ్ల లోపే వయసు ఎందుకు ముఖ్యమంటే ఆ వయసులోనే అమ్మాయిలలో అండాలు ఎక్కువ గా ఉంటాయి.
వారికి పదిలక్షల అండాలు ఉంటాయి. రజస్వల అయ్యే సమయానికి వారికి మూడు లక్షల అండాలు మాత్రమే ఉంటాయి. ఆ తరువాత అండాల సంఖ్య పెరిగి.. వారికి ముప్పయేళ్లు దాటేసరికి కేవలం పాతిక వేల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇక యాభై ఏళ్ళు వచ్చేసరికి కేవలం వెయ్యి అండాలు మాత్రమే మిగులుతాయి. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. కాని స్త్రీలలో అంత ఎక్కువగా ఉత్పత్తి ఉండదు. వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందుకే అనువైన వయసులో మాత్రమే ప్రెగ్నన్సీని ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.







రోగనిరోధక వ్యవస్థ:
ఈ పండ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా దగ్గరకు రాకుండా చేస్తాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నీరసంగా ఉన్న సమయంలో ఈ పండు తినడం వల్ల వెంటనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఫలితము ఉంటుంది.
ఈ పండ్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కిడ్నీల సమస్యలతో ఇబ్బంది పడేవారు సపోటా పండ్లను తినడం వల్ల మేలు కలుగుతుంది. మూత్ర పిండాల్లోని స్టోన్స్ కూడా కరుగుతాయంట. ఈ పండ్లు బరువు తగ్గడంలోనూ, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ఈ పండ్లు రక్తపోటును కంట్రోల్ గా ఉంచడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా శరీర బలహీనతను, నరాల ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగపడుతాయి.
Also Read:
వైట్ బ్రెడ్:
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్:
ఫ్లేవర్డ్ యోగర్ట్:
కాఫీ:
తృణధాన్యాలు:
Also Read:
యాలకులలో ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సాధారణంగా వచ్చే సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా తినాలని, అదే సమయంలో అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే రోజువారీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడానికి అంతగా ఇష్టపడరు.
ఇక ఆఫీసులలో కూర్చుని వర్క్ చేసేవారికి, ముఖ్యంగా కడుపులో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం గంటలు గంటలు కూర్చుని వర్క్ చేయడమే. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటే సమస్యలు తీవ్రమవుతాయి. అందువల్ల రోజు రాత్రిపూట నిదురించే ముందు రెండు యాలకులను వేడి నీటితో తీసుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు కరుగుతుంది.
యాంటీ బాక్టీరియా లక్షణాలు పచ్చి యాలకులలో మెండుగా ఉన్నాయి. అందువల్ల పచ్చి యాలకులను రోజూ తినడం వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. అంతే కాకుండా యాలకులలో ఉండే పొటాషియం, ఫైబర్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే రోజూ యాలకులు తినడం వల్ల మూత్రనాళ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వారికి ప్రయోజనకరంగా ఉంటుందట. పచ్చి యాలకులను ప్రతిరోజూ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
ఆర్థరైటిస్ బాధితులు:
ఎముకలు బలహీనంగా ఉన్నవారు:
పైల్స్ ఉన్నవారు:
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు:
అతిగా వంకాయ తినడం:
సర్జరీ అయినవారు:
Also Read:
కొందరు ఆరోగ్య నిపుణుల చెప్తున్న దాని ప్రకారంగా అరటిపండు బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. ఎందుకంటే బరువు తగ్గించడానికి సాయపడే చాలా గుణాలు దీనిలో ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లను తినవచ్చు. ఆకుపచ్చగా ఉండే అరటికాయలో అధికంగా పిండి పదార్ధం ఉంటుంది. అందువల్ల అరటికాయను ఆహారంలో చేర్చుకుంటే మేలు.
ఇక పసుపు రగులో ఉండే అరటిపండులో ప్రోటీన్స్ చాలా తక్కువ. ఇది కండరాలకు అవసరమైన పోషకం. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు మీడియం సైజ్అరటిపండును కొన్ని గింజలతో కలిపి తినడం మంచిది. అంతే కాకుండా అరటిపండ్లు పేగు హెల్దీగా ఉంచడానికి సాయం చేస్తుంది. దీనిలో పెక్టిన్ కూడా ఉంటుంది. పెక్టిన్ అనేది కరిగే ఫైబర్. పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే అరటిపండు కడుపులో మంటను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్ధం కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటి పండు తినడం వల్ల చాలా సమయం పాటు పొట్టనిండుగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి అవదు. దీనివల్ల అనారోగ్యకరమైన ఫుడ్ ను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. తద్వార గుండె వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధితమైన సమస్యలను నివారిస్తుంది.
Also Read: 


ఈ మధ్యకాలంలో మధుమేహం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. కొందరికి చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని మిగిలిన భాగాలను దెబ్బతీస్తుంది. అయితే మధుమేహం నియంత్రించుకొవడం అనేది చాలా ముఖ్యం. దీని కోసం సహజమైన పద్ధతులనుపాటించవచ్చు. నేరేడు పండు గింజల పొడి డయాబీటీస్ కంట్రోల్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుష్ అధికారులు సూచించారు.
నేరేడు ఉపయోగాలు: