ఏ అమ్మాయికైనా అమ్మతనం అనేది వరం. వద్దు అనుకునే వారి సంగతి పక్కన పెడితే.. కావాలని కోరుకునే వారు తాము గర్భవతి అయ్యామని తెలియగానే మురిసిపోతారు. ఆమె భర్త తో పాటు కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో సందడి చేస్తారు.
భార్య గర్భం ధరించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కూడా కొన్ని పనులను చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1. భార్య గర్భవతి అయ్యాక కనీసం ఆరు నెలల పాటు భర్త షేవింగ్ కానీ, హెయిర్ కటింగ్ కి కానీ వెళ్లకూడదట.
#2. అలాగే ఆ సమయంలో భర్త సముద్ర స్నానానికి వెళ్లడం కాని, చెట్లు నరకడం కానీ చేయకూడదట. ఇలా చేస్తే అరిష్టం సంభవిస్తుంది.
#3. భార్య ప్రెగ్నంట్ గా ఉన్న టైం లో భర్త విదేశీ యాత్రలు చేయకూడదట. ఆమెకు దూరంగా ఎక్కడకీ వెళ్లకూడదట.
#4. భార్య గర్భంతో ఉన్న సమయంలో 7 వ నెల దాటినా తరువాత తీర్థయాత్రలకు వెళ్లడం కూడా మంచిది కాదట. పడవలను కూడా ఎక్కకూడదట.
#5. అలాగే, స్మశానాలకు వెళ్లడం, శవాలను తీసుకువెళ్లే అంతిమ యాత్రలలో పాల్గొనడం వంటివి చేయకూడదట.
#6. భార్య గర్భం దాల్చాక పర్వతారోహణ చేయకూడదట. ఇంటి స్థంబానికి ముహూర్తం పెట్టించడం వంటి పనులు చేయకూడదట. వాస్తుకర్మకి దూరంగా ఉండాలట. గృహ ప్రవేశం కూడా చేయకూడదట.
#7. శవయాత్రలో పాల్గొనడం, ప్రేత కర్మలు చేయడం, పిండదానం చేయడం వంటి పనులు కూడా చేయకూడదట.
అయితే.. భార్య గర్భవతిగా ఉన్నపుడు ఆమె ఏది కోరుకుంటే.. అది తీసుకొచ్చి ఇవ్వాలట. అప్పుడే ఆమె సంతోషంగా ఉండి.. ఆమెకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే భర్త తో సహా కుటుంబ సభ్యులు అందరు కలిసి ఆమెకి సహకరించాల్సి ఉంటుంది.

















1. యూట్యూబ్ లైక్ స్కామ్ :
2. కూపన్ స్కామ్:
3. కాల్ స్కామ్:
4. వీడియో కాల్ స్కామ్:
5. లాటరీ స్కామ్:
మెటా కంపెనీ అఫిషియల్ గా కాల్ స్కామ్ గురించి చెప్పింది. ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించింది. మీరు ఇలాంటివి జరగకుండా సేఫ్ గా ఉండాలంటే చేయవలసిన 4 పనులు..







ఆయన వంటలలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో అద్బుతమైన వంటకాలను తయారుచేసేవాడు. అలా ఆయన తయారు చేసిన తీపి వంటకమే మైసూర్ పాక్. ఈ మిఠాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆయనను నలపాక అని పిలిచేవారు.దాంతో ఆయన పేరులోని పాక, మైసూర్ ప్యాలెస్ లో తయారుచేశారు కాబట్టి రెండు కలిపి మైసూర్ పాక్ అని పెట్టారు.ఆ పేరు అలాగే ప్రసిద్ధి చెందింది.అప్పటి మైసూర్ పాలకుడు నాలుగవ కృష్ణ రాజ వొడెయార్ మైసూర్ ప్యాలెస్ కు వచ్చే గెస్ట్ ల కోసం మైసూర్ ప్యాలెస్ లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించేవారని చెబుతారు.
రాజుకు ఈ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. దాంతో ఆయన దాని రుచిని ఆ రాజ్య ప్రజలకు కూడా రుచి చూడాలని భావించాడు. అందుకే ప్రధాన చెఫ్ మాదప్పను ప్యాలెస్ ప్రాంగణం బయట ఒక స్వీట్ షాప్ ను తెరవమని చెప్పడంట. అయితే మాదప్ప కూడా తను తయారుచేసిన మైసూర్ పాక్ రుచిని సాధారణ ప్రజలకు కూడా రుచి చూపించాలని కోరుకున్నాడు, అలా అశోకా రోడ్డులో దేశికేంద్ర స్వీట్ మార్ట్ను అనేదానిని ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ షాప్ ఆ తరువాతఈ కాలంలో ‘గురు స్వీట్ మార్ట్’కి మారి సయ్యాజీ రావు రోడ్ కి మార్చబడింది.
అత్యుత్తమ మైసూర్ పాక్ను రుచి కోసం అయితే సయాజీ రావు రోడ్లోని గురు స్వీట్ మార్ట్ కి వెళ్ళాల్సిందే. మాదప్ప వారసులు ఈ షాప్ కి యజమానులుగా ఉన్నారు. ఈ గురు స్వీట్ మార్ట్ సుమారు 85 సంవత్సరాలుగా అసలైన వంటకాన్ని వారసత్వంగా పొందిన అన్నదమ్ములు నటరాజ్, కుమార్, శివానంద్ నడుపుతున్నారు. ఈ దుకాణంకు రోజుకు 1000కి పైన కస్టమర్లు వస్తారని సమాచారం. అందులో 40 శాతం మంది పర్యాటకులే.
Also Read: