Mythology

భార్య మంగళసూత్రాన్ని వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.!

భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన ఆడవాళ్ళు కచ్చితంగా తాళి ధరిస్తారు. ఒక్కొక్క ప్రదేశంలో తాళిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తాళి ధరించడానికి వెనుక ఉన్న కారణం చాల...

శ్రీ‌కృష్ణుడికి 16వేల మంది భార్య‌లు ఎందుకు ఉండేవారో తెలుసా..?

దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడికి పురాణాల ప్రకారం 16,108 మంది భార్యలు ఉన్నారు.నిజానికి ఆయనకు ఎనిమిది మంది భార్యలు మరి ఈ 16,100 మందిని ఎందుకు పెళ్ల...

“కృష్ణుడి” ద్వారకా ఉందనడానికి సాక్షాలు ఇవే..!

మన ఇతిహాసాలు పురాణాలు నిజమని అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో అతి ప్రాచీనమైనవని ఎప్పటినుండో ఆస్తికులు చెబుతూ వస్తున్నారు. కానీ వీటిని నాస్తికులు ఎప్పటికప...

కృష్ణార్జునులు మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? నారదుడు ఏం చేసాడంటే?

దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన కృష్ణుడు చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు.అలాంటి కృష్ణుడు పాండవుల పక్షపాతి అని అ...

కృష్ణుడు తలపై నెమలి పింఛం… చేతిలో మురళి ఎందుకు ధరించేవాడో తెలుసా?

దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన కృష్ణుడు పేరుకు అర్థం ఏమిటంటే అపరిమితమైన ఆనందం అని వేదాంతులు చెబుతుంటారు. మరి అలాంటి కృష్ణుడు తలపై నెమలి పింఛం చేతిలో మురళి ఎంద...

శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్థనగిరి గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ఉధృతంగా కురిసిన వర్షాలు దాని వల్ల ఉత్పన్నమైన వరదలకు కొట్టుకుపోతున్న ప్రజలను,పశువులను కాపాడడానికి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో గోవర్ధన గిరిని చిటికిన వేలితో ఎత్తాడు...
abhimanyudu featured

అభిమన్యుడు చిక్కుకున్న “పద్మవ్యూహం”….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఎందుకు అది కష్టమైనది?

మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత అంత ముఖ్యమైనది పద్మవ్యూహం. పద్మవ్యూహంలో అర్జునుడు ఎన్నో వలయాలను దాటి వెళ్లి విరోచితంగా యుద్ధం చేశాడు. అసలు పద్మవ్యూహం అంటే ఏమిటి?...

అయోధ్యతో దక్షిణ కొరియా కిమ్ వంశానికి ఉన్న ఈ అనుబంధం గురించి మీకు తెలుసా?

కొన్ని దశాబ్దాల భారతీయుల కల ఆగస్టు 5న నెరవేరింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇలాంటి టైంలో దక్షిణకొరియా, అయోధ్...

అయోధ్యలో కట్టబోయే రామ మందిరాన్ని డిజైన్ చేసింది ఈయనే…చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.!

ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలో ఉన్న అంశం రామమందిర నిర్మాణం గురించే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇవాళ భూమి పూజ జరిగింది. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదగా ఈ పూజ కార...

భారతదేశ రాజ్యాంగం పై రామ లక్ష్మణ సీత ఫోటోలు !!

దశాబ్దకాలం నుండి అయోధ్య రామమందిర నిర్మాణం గురించి భారతీయులు కలలు కంటున్నారు.అది స్వాతంత్రం వచ్చిన  70ఏళ్లకు ఫలించింది.కోర్టు తీర్పు మందిర నిర్మాణానికి అనుమతించి...