వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరిని ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లికి చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా పెళ్లి పత్రికను ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రియా అట్లూరి కూడా పాల్గొన్నారు.
అయితే వైయస్ షర్మిల కి కాబోయే కోడలు ప్రియా అట్లూరి ఎవరంటూ పలువురు ఆరాల తీయడం మొదలుపెట్టారు. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ చర్చిస్తున్నారు.వైఎస్ షర్మిల కాబోయే కోడలు ప్రియ బ్యాక్ గ్రౌండ్ గురించి రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మొదట అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అని ప్రచారం జరిగింది. అయితే ఆమె అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని తెలిసింది. తాజాగా అట్లూరి ప్రియకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమార్తె అని తేలింది. అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్కు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఆయనే చూసుకుంటారని తెలుస్తుంది. ఈక్రమంలోనే ఇరు కుటుంబల మధ్య రాకపోకలు ఉండటంతో రాజారెడ్డి – ప్రియ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది అని అంటున్నారు.ఇదిలా ఉంటే అట్లూరి ప్రియ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. జగన్ను శత్రువుగా భావించే సామాజికవర్గం నుంచి షర్మిల కొడలును తెచ్చుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువు అవుతారని అని కొందరు కామెంట్ చేస్తుంటే,మరి కొందరు షర్మిల జగన్ను కాదని బయటకు వెళ్లినప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అట్లూరి ప్రియకు చంద్రబాబుకు మధ్య ఎటువంటి బంధుత్వం లేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.






















 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె  భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె రాయ్రంగ్పూర్లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె  భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె రాయ్రంగ్పూర్లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు. ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు.  వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము  25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు.  వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము  25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది. ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న  జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న  జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.