కొన్ని సార్లు సినిమాలు ప్లాప్ అవుతాయి అనుకున్నవి ఏమో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంటాయి. బ్లాక్ బస్టర్ అవుతాయి అని అనుకున్నవి కెరీర్ లో చెత్త సినిమాలుగా ఉండిపోతాయి. ఎంత పెద్ద మేధావి అయినా తప్పు చెయ్యక మానరు అన్న దానికి ఇదేనేమో ఉదాహరణ. స్టార్స్ సైతం మంచి సినిమాలని మిస్ చేసుకొని తరువాత అయ్యో…ఎంత పని చేసాము రా అని అనుకుంటుంటారు.రామ్ చరణ్ కి..శ్రీమంతుడు..పవన్ కళ్యాణ్ కి అతడు.మహేష్ బాబు కి ఏ మాయ చేసావే..మొదలైనవి ..ఎన్టీఆర్ మిస్ చేసుకున్నవి అయితే ఇంకా చాలానే ఉన్నాయి.

ఇక పోతే 2018 లో తెలుగు లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎవ్వరు ఊహించని విజయం సొంతం చేసుకుంది.ఆ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. అంతెందుకు సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని సినిమా యూనిట్ సైతం ఊహించి ఉండరు.సినిమా లో విజయ్ దేవరకొండ-రష్మిక లు ప్రధాన ఆకర్షణ గా నిలువగా..బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎన్నో తిరగ రాసింది..అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమాలలో ఇది కూడా ఒక్కటి .

ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి అభిమానిగా మారిపోయారు అల్లుఅర్జున్.దర్శకులు పరశురామ్ కథ చెప్తున్నప్పుడు గీతా ఆర్ట్స్ నిర్మాతలుతో పాటు బన్నీ కూడా ఉన్నారు అట..సినిమా స్టోరీ వినగానే హిట్ సినిమా అవుతుంది అని కూడా ప్రశంసలు ఇచ్చారట.ఈ విషయాన్నే పలు ఇంటర్వ్యూ లలో పరశురామ్ చెప్పారు.

సినిమా స్ట్రోరి వినగానే ఇది కచ్చితంగా హిట్ సినిమా అవుతుందనే నమ్మకం బన్నీ కి వచ్చిందట.కానీ అప్పటికే సరైనోడు లాంటి కమెర్షియల్ మాస్ సినిమా చేసిన బన్నీ అభిమానుల అంచనాలు అందుకోలేవేమో అనే సందేహంతో ఈ సినిమా జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదట బన్నీ..అంతే కాదు మరికొందరు హీరోల పేర్లు సూచించాడు అట బన్నీ .ఎవ్వరు సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించక పోయేసరికి చివరిగా విజయ్ దేవరకొండ ని సెలెక్ట్ చేసుకున్నారు.



ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..















ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.



రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.