‘బ్లాక్ బస్టర్’ అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న లావణ్య త్రిపాఠి .కానీ తాను చేసిన పొరపాటు ప్రారంభం లో వచ్చిన సినిమాలని అన్ని ఒకే చేయడం తో అపజయాలు వెంటాడాయి.దీనితో ఒక్కసారిగా వెనుకబడింది ఈ బ్యూటీ.మధ్యలో మళ్ళీ సక్సెస్ సాధించినా పెద్దగా కలిసిరాలేదు హిట్ సినిమా వచ్చి చాల రోజులు అయ్యింది…దీనితో నిరాశచెందాల్సి వచ్చింది..మొత్తానికి సురవరం సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టింది.

ఈ బ్యూటీ ఇటీవలే ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు వెల్లడించారు. అవేంటంటే ‘ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నకు ఇంటి చుట్టూ పక్కల వారి సహాయంతో మాస్కులు చేస్తున్నానని,అవసరం అయిన వారికి అవి అందిస్తున్నామని తెలిపారు.ఇంట్లోనే వంట చేసి చుట్టూ పక్కల వారికి పంపిణి చేస్తునట్టు తెలిపింది వెబ్ సిరీస్ లు చేస్తూ మిగతా సమయాన్ని గడుపుతున్నారు తెలిపారు.నెట్ ఫ్లిక్ లో డార్క్ అనే వెబ్ సిరీస్ చూడాల్సిందిగా సలహా కూడా ఇచ్చారు.
ALSO READ : గీత గోవిందంని “అల్లు అర్జున్” అందుకే రిజెక్ట్ చేశాడా?

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ “సోగ్గాడే చిన్ని నాయన” లో నటించ వద్దంటూ అందరూ హెచ్చరించారని తెలిపింది.సీనియర్ హీరో పక్కన చేస్తే మళ్ళీ అలాంటి పాత్రలే వస్తుంటాయి కెరీర్ దెబ్బ తింటుంది అంటూ అందరూ హెచ్చరించారని తెలిపింది.ఇదే విషయాన్ని నాగార్జున గారి వద్ద ప్రస్తావించగా అయన అన్ని వివరించి సినిమాకి ఒప్పించారని తెలిపిందిఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో..ఆ సినిమాలో లావణ్య చేసిన పాత్ర ఎంత హై లైట్ అయ్యిందో అందరికి తెలియనిది కాదు. అందుకే ఇప్పటికీ ముఖ్యమైన నిర్ణయాల్లో నాగార్జున గారి సలహాలు తీసుకుంటానని తెలిపారు.





















కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 



యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.






‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.



