ఈ కరోనా వైరస్ ను అదుపు చెయ్యడానికి ఉన్న ఏకైక మార్గం సామజిక దూరం అంటూ ప్రభుత్వాలు ,నిపుణులు చెపుతున్నారు. ఈ మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించడంకోసం కేరళ ఒక సరికొత్త ఆలోచనతో ముందుకి వచ్చింది. ప్రతి ఒక్కరు గొడుగులు ఉపయోగించాలంటూ సూచించింది . గొడుగు ఉపయోగించడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా?

ప్రజలు నిత్యావసరాల కోసం మార్కెట్ కి వెళ్ళినప్పుడు చాలామంది గుంపులుగా ఉంటారు. దాని వల్ల ఎంతో పేరంటం ఉంది.అది అరకట్టడంకోసం ఓ నూతన ఆలోచనతో ముందుకి వచ్చింది కేరళ .ప్రజలు బయటకు వచ్చినప్పుడు మాస్క్ తో పాటు గొడుగు ఉపయోగించడం కూడా తప్పనిసరి అని ఆంక్షలు విధించింది .కేరళ లోని అలపుళా దగ్గరలోని తన్నీరు ముక్కమ్ గ్రామ పంచాయతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .ఈ గొడుగు ఉపయోగించడం వల్ల భౌతిక దూరం పాటించచ్చు. అంతేగాక ఎండ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





మహాశివత్రి రోజు ఒక వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే…. ఆ వీడియోలో మహాశివుడు అఘోర వేషం వేసి ఉంది.ఈ వీడియో చూసిన ఫాన్స్ ఆమె ను ఓక్ రేంజ్ లో ట్రోల్ చేసారు.తిట్ల పురాణం ఊపందుకోవడం తో వివాదం మరింత ముదిరింది.కాళీ మాత అంటూ ఒక పిక్ షేర్ చెయ్యగా అది కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో నెటిజన్స్ తిట్ల పురాణం అందుకున్నారు.ఇలా ఫోటోలని పెట్టి హిందూ దేవతల పరువుతీయకు అని మరి కొందరు రిక్వెస్ట్ చెయ్యగా ఇంకొందరు అయితే తీవ్రంగా విరుచుకుపడ్డారు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపైన శ్రీ రెడ్డి కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడింది కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సె**ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సె** చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.





























