ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఆర్సీబీ ఆల్ రౌండ్ షో అదరగొట్టి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను బెంగళూరు బౌలర్లు భారీ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా (62 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 168/5 స్కోరు చేసింది.ఈ లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా చేయించింది కోహ్లీ (73)తో చెలరేగడంతో పాటు మ్యాక్స్ వెల్ (40), డుప్లెసిస్ (44)రాణించడంతో ఆర్సీబి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది. అర్థ సెంచరీతో రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

























































ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనరుగా వచ్చిన కెన్ ప్రారంభంలోనే జట్టు ఓటమిని ఖాయం చేశారు. తాజాగా ఆయన బ్యాటింగ్ చూస్తే 12 మ్యాచ్ లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశారు. ఒకసారి అర్థసెంచరీ సాధించాడు. అయితే టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియమ్ సన్ ను ఓపెనర్ గా పంపించడం ఏంటి అని అభిమానుల ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ కు దిమాక్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.


వార్నర్ ను బయటకు వచ్చిన తర్వాత కెప్టెన్సీ ని కెన్ విలియంసన్ కు అప్పజెప్పింది.. కానీ కెన్ ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడింది లేదు. అయితే ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ చాలా బ్యాడ్ గా ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓకే ఒక అర్థ సెంచరీ చేశాడు. ఈ విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం కోసమే మ్యాచు ఆడుతున్నట్టు కనబడుతోంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రాహుల్ ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ ఆడారు.
ఇలాంటి ప్లేయర్ ను అభిషేక్ శర్మకు జోడిగా పంపించకుండా.. టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియంసన్ ను పంపడం వల్ల సగటు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానికి మింగుడుపడని అంశంగా చెప్పవచ్చు. వార్నర్ మరియు రషీద్ ఖాన్ లాంటి ఆణిముత్యాలను టీమ్ నుంచి గెంటేసి, విలియంసన్,సమద్ వంటి రంగు రాళ్లను టీంలో ఉంచుకుంది అంటూ ఆరెంజ్ ఆర్మీ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.. దీనికి ప్రధాన కారణం సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారను కారణం అంటూ ట్రోల్ చేస్తున్నారు.