హైదరాబాద్ లోని ఒక ఇంటి యజమాని రోడ్డు ఎత్తు అవడంతో తన బిల్డింగ్ ను కొంచెం పైకి లేపాలని భావించాడు. అయితే ఆ ఇంటి యజమాని అనుకున్నది జరగలేదు సరికదా, మొత్తం ఇంటినే కూల్చేయాలని జీహెచ్ ఏంసి అధికారులు నిర్ణయించారు.
భవనం ఎత్తు పెంచడం కోసం చేసిన ప్రయత్నంలో ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ దెబ్బతిని పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పై వాలింది. ఈ సంఘటన హైదరాబాద్లోని చింతల్ లోని శ్రీనివాసనగర్ లో శనివారం నాడు రాత్రి జరిగింది. స్థానికుల నుండి సమాచారం అందడంతో జీహెచ్ ఏంసి అధికారులు భవనాన్ని పరిశీలించి, ఇంటినే కూల్చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం శ్రీనివాస్నగర్ లో ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడం వల్ల వర్షాకాలంలో వరద నీళ్లు నాగేశ్వరరావు ఇంట్లోకి వస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం వరద నీళ్ళు తన ఇంట్లోకి రాకుండా అతను చర్యలు తీసుకోవాలను కున్నాడు. అందులో భాగంగా తన ఇంటిని ఎత్తును కొన్ని అడుగులు పెంచాలని భావించాడు. ఈ పనులను ఒక కాంట్రాక్టర్ కు అప్పగించాడు. హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి నాగేశ్వరరావు ఇంటిని మెల్లగా పైకి లేపడం ప్రారంభించారు. ఈ క్రమంలో హైడ్రాలిక్ జాకీలు పక్కకు జరిగాయి. దాంతో ఆ ఇల్లు పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైన వాలింది.
ఈ బిల్డింగ్ మొత్తం పక్కనే ఉన్న బిల్డింగ్ పైన వాలడంతో పక్క బిల్డింగ్ లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగెత్తారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. జాకీలు పక్కకు జరగడం వల్ల బిల్డింగ్ పక్కేన ఉన్న బిల్డింగ్ పైన వాలిందని ఆఫీసర్లు తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మరమ్మతులు చేపట్టడంతో పోలీసులు నాగేశ్వరరావు పై కేసు రిజిస్టర్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు నాగేశ్వరరావు బిల్డింగ్ ని కూల్చేయాలని నిర్ణయించారు.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన బట్టి పాదయాత్ర ! 100 రోజులు పూర్తి !


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12














ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర వాతావరణం జాతరను తలపిస్తోంది. ఫ్యాన్స్ బాణాసంచా కాాలుస్తూ హంగామా చేస్తున్నారు. ఈ మూవీకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ అద్భుతంగా చేసారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆదిపురుష్ థియేటర్లలో రామ భక్తుడు హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించాలని డైరెక్టర్ ఓం రౌత్ కోరిన సంగతి తెలిసిందే. శ్రీ రాముడి కథ ఎక్కడ వినిపించినా అక్కడికి హనుమంతుడు వస్తాడని భక్తుల నమ్మకం. అనుకున్నట్టుగానే థియేటర్ లోకి హనుమంతుడు వచ్చాడు. ఆదిపురుష్ మూవీ ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ లోకి కోతి వచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీటులో హనుమంతుడి ఫోటోను పెట్టి పూజ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించిన వార్తలే. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.





స్టోరీ:
మంచి భర్త కోసం ఎదురుచూసే ప్రీత్ (అన్యా సింగ్), ముంబైలో చిన్న ఇంట్లో ఉండలేక తన భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నించే షీతల్ (సంవేదన), వివాహితను ప్రేమించానని తెలుసుకున్న షాహిద్ (హుస్సేన్ దలాల్), తమ రిలేషన్ ను బయట పెట్టలేని పార్టనర్ తో మెల్రాయ్ (సయాన్ బెనర్జీ). వీరంతా లావణ్య స్కూల్ మేట్స్. ప్రతి ఒక్కరికి, ఒక్కో కథ ఉంటుంది. అందరు తాము అనుకున్నది చేశారా లేదా? చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ:
సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన తమన్నా ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు చేయని రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. లావణ్య క్యారెక్టర్ లో నటనతో ఆకట్టుకున్నారు. నిను వీడని నీడను నేను అనే తెలుగు మూవీలో హీరోయిన్ గా నటించిన అన్యా సింగ్ ఈ సిరీస్ లో ప్రీత్ క్యారెక్టర్ లో డీసెంట్ నటనను కనపరిచింది. ఆషిమ్ గులాటీ, సుహైల్ నయ్యర్ మరియు ఇతర నటీనటుల తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:

రివ్యూ:
ఎరోటిక్ సన్నివేశాల విషయంలో మూవీ టెక్నిక్స్ అనుసరించకుండా దర్శకుడు బోల్డ్గా చూపించాడు. బాలి పగ తీర్చుకునే సీన్స్ లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంది. మొత్తం 9 ఎపిసోడ్ లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు.బాలి చిన్నతనం, రక్తం చూస్తే భయపడే బాలి నేరస్తుడిగా ఎలా మారాడు అనేది ఎమోషనల్గా చూపించారు. నగల షాప్ ఓనర్ మోసం చేయడంతో బాలి విప్లవ దారిలో వెళ్ళడం సిరీస్ లో కొత్త టర్న్.
బాలి కళావతి పై ఇష్టంతో దళంలో చేరి, గొప్ప లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది యాక్షన్ సీన్స్,పగ వంటి వాటితో నడిపించారు. బాలి పాత్రకు రుషి పూర్తిగా న్యాయం చేశాడు. అమాయకంగా కనిపిస్తూనే క్రూయాలిటీని చూపించాడు. జయగా దేవయాని బోల్డ్ పాత్రలో నటనతో ఆకట్టుకుంది. రవికాలే, కామాక్షి భాస్కర్ల, జాఫర్ సాధిక్ వారి నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ముందు డైరెక్టర్ ఓం రౌత్, ‘ఆదిపురుష్’ లో సీతాదేవిగా నటించిన కృతి సనన్ తో ప్రవర్తించిన తీరుకు అటు మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది మరవక ముందే ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సినిమా ‘గదర్ 2‘ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా అమీషా పటేల్ నటిస్తోంది. అయితే ‘గదర్ 2‘ మూవీ షూట్ తాజాగా గురుద్వార్ లో జరుగుతోంది. అయితే అక్కడ కౌగిలింతలు, ముద్దు సీన్స్ ను చిత్రీకరించారు. ఆ షూట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘గురుద్వార్’ సిక్కులకు పరమ పవిత్రమైన స్థలం.
అలాంటి చోట దేవుడికి నమస్కరించే సీన్స్ తీస్తామని మూవీ యూనిట్ అనుమతి తీసుకుని, ఈ సీన్స్ ను షూట్ చేశారంట. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ గురుద్వారా ప్రాంగణంలో ఇలాంటి సీన్స్ చిత్రీకరించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుద్వార్ నిర్వాహకులతో పాటుగా, సిక్కు మతస్థులు మండి పడుతున్నారు. నెటిజెన్లు ‘ఇక మీరు మారరా’ అని బాలీవుడ్ సెలబ్రిటీల పై కామెంట్లు చేస్తున్నారు.