అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ …

చూస్తుండగానే బిగ్‌ బాస్ తెలుగు 5 మొదలయ్యి నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులలో కంటెస్టెంట్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వారు మాట్లాడే విధానం నుండి ప్రవర్తించే తీరు వరకు అన్ని మారాయి. కొంత మంది కంటెస్టెంట్స్ …

జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. …

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లోని సాయి ధరమ్ తేజ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. Republic …

మామూలుగా మానవ బంధాలకి అందరూ చాలా విలువనిస్తారు. అందులోనూ భార్యాభర్తల బంధానికి అయితే ఎంతో విలువ ఉంటుంది. కేవలం భారతదేశంలోనే కాదు. ఇతర దేశాలలో కూడా భార్యాభర్తల బంధాన్ని అందరూ గౌరవిస్తారు. కానీ కొంత మంది మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. …

మనకు బాగా ఇష్టమైన వారు ఉన్నట్లుండి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం గా ఉంటుంది. అందులోను ప్రాణ స్నేహితులు దూరమైతే.. నరకం అనుభవిస్తాం. అయితే.. చనిపోయిన స్నేహితులు ఆత్మలుగా మారాక మనల్ని చూస్తారా? మనకు ఏమైనా చెప్పాలని అనుకుంటారా..? అన్నవి ఇప్పటివరకు …

సెలబ్రిటీల జీవితం ఒక తెరిచిన పుస్తకంలాంటిది. వారికి సంబంధించిన చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్నీ వాళ్లు అధికారికంగా ప్రకటించకుండానే వైరల్ అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా నాగ చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన విషయాల గురించి కూడా …

కాన్పూర్ పరిధి లోని కళ్యాణ్ పూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేసే రిబుల్ అనే యువతి అనుమానాస్పదం గా మృతిచెందిన ఘటన స్థానికం గా కలకలం రేపింది. రిబుల్ అలియాస్ శివ …

కమెడియన్ విద్యుల్లేఖ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి విద్యుల్లేఖ తమిళ్ అమ్మాయి. కానీ, ఆమె తెలుగు వారికి కూడా బాగా దగ్గరయింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోను, క్యారెక్టర్ …

షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ …