అల వైకుంఠపురంలో సినిమా విడుదలయ్యి సంవత్సరం గడిచినా కూడా సినిమా హవా ఇంకా తగ్గలేదు. సెప్టెంబర్ 17 వన తేదీ జరిగిన సాక్షి అవార్డ్స్ వేడుకలో 2020 సంవత్సరానికి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దర్శకుడు …

పిజ్జా ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వెస్ట్రన్ ఫుడ్ ఐటెం అయినప్పటికి.. తెలుగు వాళ్ళు కూడా బాగా ఇష్టపడే వంటకాల్లో పిజ్జా ఒకటి. దీనిని ఇంట్లో చేసుకునే వారు తక్కువే. కానీ, ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వారి …

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్ లు తమ పిల్లలతో కలిసి పర్యటనకు బయలుదేరారు. కాగా.. వీరికి ముంబై ఎయిర్పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ముందుగా సైఫ్, తైమూర్ లు వెళ్లిపోగా.. వెనకాల కరీనా, కుమారుడు జహంగీర్, కేర్ …

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ ఇంకా నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ తో ప్రారంభమైన ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా.. టాలీవుడ్ నటుడు తనీష్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. శుక్రవారం ఉదయం తనీష్ …

బండ్ల గణేష్ ఇప్పటి వరకు నిర్మాత గానే కీలక పాత్ర పోషించాడు. తాజాగా.. హీరో గా కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా అప్ డేట్ వచ్చింది. వెంకట్ చంద్ర దర్శకత్వం లో బండ్ల గణేష్ హీరో గా ఓ …

అమ్మాయిలకు పీరియడ్స్ గురించి ఇప్పటికే ఓ అవగాహన ఉండి ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయిలకు రక్తస్రావం అయ్యి ఇబ్బందిగా ఉంటుంది. కనీసం యాభై నుంచి రెండొందల మిల్లీలీటర్ల వరకు రక్తస్రావం అవుతూ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో గర్భాశయ గోడలకు ఆనుకుని ఉండే …

దేశం ఎంతగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నా.. అమ్మాయిల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధి మాట పక్కన పెడితే.. వారు నిత్యం వేధింపులకు గురి అవ్వాల్సి వస్తోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ పడితే ఒంటరిగా ఉంటే వేధింపులను …

చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు …

మనం ఎవరింటికి అయినా వెళ్ళినప్పుడు, లేదా ఎవరి ఫంక్షన్ కి అయినా వెళ్ళినప్పుడు చిరు కానుకలను ఇస్తూ ఉండడం సహజమే. ఐతే.. పెళ్లిళ్లలో కొంచం ఉపయోగపడే వస్తువులను ఖరీదైనవి అయినా సరే ఇస్తూ ఉంటారు. అయితే.. మరికొందరు వారి శక్తియుక్తులను బట్టి …

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా …