దర్శకులు విభిన్న స్టోరీలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. కొందరు ప్రేమ కథలతో సినిమాలు తీస్తే, మరికొందరు  క్రీడా నేపథ్యంలో, కొందరు రాజకీయల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు రాజకీయాల ఆధారంగా రూపొందాయి. వీటిలో విజయం సాధించిన …

దేవుడు కలలో కనిపించి, ఫలానా ప్రాంతంలో తన విగ్రహం ఉందని చెప్పడం స్టోరీలలో కానీ, సినిమాలలో కానీ  చెప్పడం గురించి అందరు వినే ఉంటారు. అయితే నిజ జీవితంలో కూడా అలాంటి ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్​లో చోటుచేసుకుంది. శ్రీ కృష్ణుడు యూపీలోని ఒక …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వైయస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహం జరిగింది. …

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమ్ముడి కుమారుడు ఆశీష్ రెడ్డి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి వివాహం రాజస్థాన్ జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో …

గత కొద్ది సంవత్సరాలుగా పూజ హెగ్డే తెలుగులో స్వర్ణ యుగం చూసిందని చెప్పాలి. ఆమె బిజీ షెడ్యూల్ చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు మరికొన్నాళ్లు ఆమె ఇక్కడ తిరుగులేని తారగా వెలుగొందుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె కెరియర్ ఫాల్డౌన్ అయిపోయింది. ఇలాంటి …

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసవి కృష్ణన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తిరుపతికి చెందిన ఈ అమ్మాయి మోడల్ గా కెరియర్ ని ఆరంభించి సంపూర్ణేష్ బాబు నటించిన కాలీఫ్లవర్ లో హీరోయిన్ గా నటించింది. ఆ …

భారత్ లో సినీ, వ్యాపార రంగాలలోనే కాకుండా రాజకీయ నాయకులలో కూడా ధనవంతులు ఉన్నారు.  ప్రజా ప్రతినిధులుగా పనిచేసే నాయకుల ఆస్తులు మరియు ఆదాయానికి సంబంధించిన ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలు  ప్రజలలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది. చాలా …

హృదయ కాలేయం మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సంపూర్ణేష్ బాబు. మొదటి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత  కొబ్బరి మట్ట మూవీ సంపూర్ణేష్ బాబుకు పేరు తెచ్చింది. చాలా కాలం తరువాత తాజాగా తన కొత్త …

సౌత్ లోనే కాకుండా భారతీయ సినిమాలో డిఫరెంట్ కథలు మరియు కథనాలతో ఆకట్టుకునే సినిమాలకు పేరుగాంచిన ఇండస్ట్రీ, మాలీవుడ్.  సింపుల్ కథని సైతం కట్టిపడేసేలా చెప్పడంలో మలయాళ దర్శకులను మించిన వాళ్లు లేరు. ఓటీటీలు వచ్చిన తరువాత తెలుగు ప్రేక్షకులు మలయాళ …

మొదటిసారి ఒంటరిగా రైలు ఎక్కిన ఒక యువతి అక్కడ జరిగిన దృశ్యాన్ని తన అక్కతో పంచుకోవడంతో వాళ్ళ అక్క దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆ సంఘటనపై డైరెక్ట్ గా అధికారులే రంగ ప్రవేశం చేశారు. అసలు విషయం …