కరోనా మహమ్మారి వచ్చిన తరువాత మన లైఫ్ స్టయిల్ దాదాపు గా మారిపోయింది. అంతే కాదు.. మన షాపింగ్ అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ఒకప్పుడు జంక్ ఫుడ్ ను అతిగా తినే జనం ప్రస్తుతం వాటిని బాగా తగ్గించేశారు. …

ఏ కూతురుకైనా తండ్రే హీరో.. ఏ తండ్రికి అయినా కూతురే మహారాణి. తండ్రి కూతుర్ల బంధాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. తన కూతురు కోసం ఎన్ని కష్టాలైనా పడే తండ్రి.. అలాగే, తండ్రి కోసం కూతుర్లు కూడా ఎంత దూరం వెళ్లడానికైనా …

చాలా మందిలో నోటిపూత కనిపిస్తూనే ఉంటుంది. చెప్పుకోవడానికి ఇదేమి పెద్ద జబ్బు కాకపోయినా.. ఆహరం తినడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న గా కనిపించే నోటిపూత మనం అన్నం తినేటపుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. మీకు తరచుగా నోటిపూత వస్తోందా..? …

కొంత మందికి ఎదుటి వారికి సహాయం చేయాలి అని అనిపిస్తుంది కానీ ఆ సమయంలో వారి దగ్గర అవతలి వారికి సహాయం చేసే అంత డబ్బు ఉండకపోవచ్చు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వారికి వేరే వారికి సహాయం …

హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీ రాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారం లో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు అపహరించడం, …

కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది ఎంతకు శాంతించడం లేదు ఒక వైపు రోజువారీ మరణాల సంఖ్య కూడా పెరుగుదల కనిపిస్తుంది.గత 24 గంటల్లో భారతదేశం 263,533 పాజిటివ్ కేసులను చూసింది.దీనితో మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 25,228,996 కు …

కరోనా మహమ్మారి కారణం గా రాను రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి చూస్తూనే ఉన్నాము. అయితే.. గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. అయితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట …

శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి, నాగ చైతన్య జంట గా “లవ్ స్టోరీ” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వీరు ముగ్గురు రానా “నెంబర్ 1 యారి” …

తిరుమల లోని ఒక బిక్షగాడి ఇంటి నుంచి సుమారు 10 లక్షల రూపాయల నగదుని విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు..వివరాల్లోకి వెళితే శ్రీనివాసచారి అనే ఒక వ్యక్తి తిరుమల సమీపంలోని శేషాచలం అనే ప్రాంతంలో ఒక ఇల్లు టీటీడీ వారు కేటాయించిన ఇంట్లో …