కరోనా మహమ్మారి వచ్చిన తరువాత మన లైఫ్ స్టయిల్ దాదాపు గా మారిపోయింది. అంతే కాదు.. మన షాపింగ్ అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ఒకప్పుడు జంక్ ఫుడ్ ను అతిగా తినే జనం ప్రస్తుతం వాటిని బాగా తగ్గించేశారు. …
ఫోటో చూసి అశ్లీలం అనుకోకండి….జరిగిన అసలు కథ తెలుస్తే కన్నీళ్లొస్తాయి…!!
ఏ కూతురుకైనా తండ్రే హీరో.. ఏ తండ్రికి అయినా కూతురే మహారాణి. తండ్రి కూతుర్ల బంధాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. తన కూతురు కోసం ఎన్ని కష్టాలైనా పడే తండ్రి.. అలాగే, తండ్రి కోసం కూతుర్లు కూడా ఎంత దూరం వెళ్లడానికైనా …
Ala Vaikunthapurramuloo Dialogues – Best Dialogues From Ala vaikuntapuramu lo
Ala Vaikunthapurramuloo Dialogues – Best Dialogues From Ala vaikuntapuramu lo: Ala Vaikunthapurramuloo (translated as “Therein Vaikunthapuram”) is a 2020 Indian Telugu-language action drama film written and directed by Trivikram Srinivas …
అసలు “నోటి పూత” ఎందుకు వస్తుంది.? తగ్గించడానికి వంటింటి చిట్కాలు ఇవే.!
చాలా మందిలో నోటిపూత కనిపిస్తూనే ఉంటుంది. చెప్పుకోవడానికి ఇదేమి పెద్ద జబ్బు కాకపోయినా.. ఆహరం తినడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న గా కనిపించే నోటిపూత మనం అన్నం తినేటపుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. మీకు తరచుగా నోటిపూత వస్తోందా..? …
అక్క పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న డబ్బులతో…ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టిన అక్కాచెల్లెళ్లు.!
కొంత మందికి ఎదుటి వారికి సహాయం చేయాలి అని అనిపిస్తుంది కానీ ఆ సమయంలో వారి దగ్గర అవతలి వారికి సహాయం చేసే అంత డబ్బు ఉండకపోవచ్చు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వారికి వేరే వారికి సహాయం …
రామాయణంలో రావణుడి మరణం గురించి అందరికి తెలుసు…కానీ సీత,రామ,లక్ష్మణులు ఈ లోకాన్ని ఎలా వీడారో తెలుసా.?
హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీ రాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారం లో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు అపహరించడం, …
భారత్ లో ఆందళోన కలిగిస్తున్న రోజువారీ మరణాల సంఖ్య ! కరోనా పాజిటివిటీ లో తగ్గుదల..
కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది ఎంతకు శాంతించడం లేదు ఒక వైపు రోజువారీ మరణాల సంఖ్య కూడా పెరుగుదల కనిపిస్తుంది.గత 24 గంటల్లో భారతదేశం 263,533 పాజిటివ్ కేసులను చూసింది.దీనితో మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 25,228,996 కు …
కరోనా మహమ్మారి కారణం గా రాను రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి చూస్తూనే ఉన్నాము. అయితే.. గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. అయితే.. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట …
శేఖర్ కమ్ములకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేసిన చై..నవ్వులే నవ్వులు..!
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి, నాగ చైతన్య జంట గా “లవ్ స్టోరీ” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వీరు ముగ్గురు రానా “నెంబర్ 1 యారి” …
తిరుమల లో చనిపోయిన ఒక బిక్షగాడి ఇంటి నుంచి 10 లక్షల పాత నోట్లని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్అధికారులు!
తిరుమల లోని ఒక బిక్షగాడి ఇంటి నుంచి సుమారు 10 లక్షల రూపాయల నగదుని విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు..వివరాల్లోకి వెళితే శ్రీనివాసచారి అనే ఒక వ్యక్తి తిరుమల సమీపంలోని శేషాచలం అనే ప్రాంతంలో ఒక ఇల్లు టీటీడీ వారు కేటాయించిన ఇంట్లో …