మనం ఏదైనా చెప్పాలనుకుంటే, ఒకవేళ మనం చెప్పాలనుకున్న వ్యక్తి అక్కడ లేకపోతే మనం పాటించే పద్ధతి మెసేజ్ చేయడం. మెసేజ్ అనేది ఎన్నో వందల సంవత్సరాల నుండి మొదలైంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అంతకుముందు పావురాలతో సమాచారాన్ని పంపించేవారు అనే …
ఇంటర్వ్యూలో ఓ బ్లాంక్ వైట్ పేపర్ ఇచ్చి సంతకం చేయమంటే అతను తెలివిగా ఏం చేశాడో తెలుసా?
ఇంటర్వ్యూ బోర్డులో ఎంతమంది ఉంటారో, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో, ఉద్యోగానికి ఎంపికవుతానో? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు… అయితే ఒక ఇంటర్వ్యూ లో ఒక ఉద్యోగానికి వచ్చిన అభ్యర్దికి సంబంధించిన కొన్ని పర్సనల్ ప్రశ్నలు అడిగిన తర్వాత…. …
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నే కాదు.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా కూడా ఉందని మీకు తెలుసా..? ఎక్కడో చూడండి..
ప్రపంచం లో ఎత్తైన వాల్ అనగానే మనకి గుర్తొచ్చేది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అయితే.. చైనా లోనే కాదు. ఇండియా లో కూడా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఉంది. అదెక్కడో తెలుసా..? రాజస్థాన్ లో. గ్రేట్ వాల్ ఆఫ్ …
నీవి సూపర్ అంటూ నీచంగా కామెంట్ పెట్టిన నెటిజెన్ కి…నటి కౌంటర్ హైలైట్.!
ఏ రాష్ట్రము లో అయినా సినిమా, టివి లలో కనిపించే సెలెబ్రెటీలకు అసలు ప్రైవసీ ఉండడం లేదు. సోషల్ మీడియా లో వారు ఏమి పోస్ట్ చేసినా.. కుప్పలు తెప్పలుగా లైక్స్ రావడం మాత్రమే కాదు.. నెగటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి.. …
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరొక ముఖ్య పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కి సరసన పూజ హెగ్డే జోడిగా నటిస్తుండగా ..ఇప్పటికే …
కన్నవాళ్ళు వదిలేశారు.. పెంచుకున్న వాళ్ళు చనిపోయారు.. ఈ చిన్నారికొచ్చిన కష్టం తెలిస్తే కన్నీళ్లే..!
ఈ చిన్న పాపకు వచ్చిన కష్టాలు తెలిస్తే.. కన్నీళ్లే కన్నీరు పెట్టుకుంటాయి.. అంతటి విషాదం ఈ పాప జీవితం లో చోటు చేసుకుంది. ఈ పాప పుట్టగానే ఆమెను కన్న తల్లితండ్రులు నడిరోడ్డు పై వదిలేసారు. ఆ తరువాత ఆమెను దత్తత …
కరోనా మహమ్మారి రెండో దశలో ఎన్నో కీడులని చేస్తుంది మొదటి వేవ్ లో కనపడని బ్లాక్ ఫంగస్,మరియు ఈ వేవ్లో మధ్య వయసువారు కూడా ప్రాణాలకి ముప్పు పొంచి ఉండటం, వంటివి జరుగుతున్నాయి.కరోనా నుంచి కోలున్నవారిలో వేగంగా విస్తరిస్తూన్న ఈ బ్లాక్ …
ఏపీ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాణం లో మాట్లాడుతూ..తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టారు.కొవిడ్ బాధితులకి కొద్దిసేపు మౌనం పాటించిన అసెంబ్లీ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.ప్రాణం …
ఏపీ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాణం లో మాట్లాడుతూ..తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టారు.కొవిడ్ బాధితులకి కొద్దిసేపు మౌనం పాటించిన అసెంబ్లీ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.ప్రాణం …
కరోనా మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడుతూ ఉంది. కొవిడ్ దాటికి చిన్నారులు సైతం సతమతం అవుతున్నారు..కరోనా నియంత్రణలో భాగంగా 11 రాష్ట్రాల జిల్లా కలెక్టర్ల తో సమావేశం జరిపిన పీఎం మోడీ కొవిడ్ కొవిడ్ …