ఫస్ట్ వేవ్ కరోనా లాక్ డౌన్ టైం ముగిశాక..విడుదలైన సినిమా “సోలో బతుకే సో బెటర్”. మంచి టాక్ తెచ్చుకుని ఇండస్ట్రీ కి ఓ ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా దర్శకుడే సుబ్బు.. సక్సెస్ వచ్చింది.. అంతా హ్యాపీ …

గత కొన్ని రోజులుగా పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య భీకరమైన దాడులు ప్రతి దాడులు నెలకొన్న సంఘటనలు గురించి అందరికి తెలిసిందే అయితే అలాంటి సంఘటనల దృష్ట్యా అక్కడ ఉన్న ప్రజలే కాదు ఆ దేశంలో స్థిర పడ్డ మన భారతీయలు సైతం ఉక్కిరి …

సినీ నటి పావలా శ్యామల గారి గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు 250 కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఎన్నో పేరు ప్రఖ్యాతలు …

ఏపీలో కరోనా కట్టడికోసం తీసుకుంటున్న చర్యలు,అలాగే కరోనా సహాయ చర్యల పైన దాఖలు అయిన పిటీషన్ ఇవాళ విచారించింది ఏపీ హైకోర్ట్.అఖిల భారత న్యాయవాదుల సంఘం విచారణకు స్వీకరించగా.ఆక్సిజన్ బెడ్ల అంశం లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని …

మనం ఫేస్ బుక్ ఎందుకు ఓపెన్ చేస్తాం..? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా.. ఫ్రెండ్స్ ను ఆడ్ చేసుకోవడం.. వాళ్ళు షేర్ చేసేవి చూడడం.. మనం ఏదైనా మన ఫ్రెండ్స్ తో పంచుకోవడం.. మొదట్లో మనం ఫేస్ బుక్ ను ఇందుకోసమే ఓపెన్ …

covid vaccine side effects facts: వ్యాక్సిన్ పై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయ్ ..ముఖ్యంగా జ్వరంతో చని పోతాం అని, వికటించి చనిపోతాం అని ప్రజలు ఎన్నో అపోహలు పెట్టుకుంటుంటారు, అంతేకాదు టీకాలు ఆరోగ్యానికి మంచిది కాదు అని వాళ్ళు …

పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఒక మధురమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరికీ వారు వారి స్థాయిని బట్టి అంగరంగ వైభవం గా పెళ్లి ని వేడుకగా చేసుకుంటారు. ఐతే..సామాన్యులతో పోలిస్తే …

మనందరం స్కూల్ డేస్ నే ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే..మనకి అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు.. మన ఫ్యూచర్ గురించి అమాయకం గా కలలు కనే రోజులు అవి.. ఆ రోజుల్లో.. స్కూల్ డేస్ అయిపోవచ్చి.. లాస్ట్ ఫేర్ …

ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో షార్ట్ వీడియో ఫీచర్ వచ్చేసాక.. ఎక్కడలేని టాలెంట్ కళ్ళముందు కనబడుతుంది. చాలా మంది డాన్స్ వీడియో లు, ఫన్నీ వీడియోలు పెడుతూనే ఉంటారు. ఇవన్నీ ఒకెత్తయితే.. సెలెబ్రిటీలు పంచుకునే వీడియో లు మరో ఎత్తు. టాలీవుడ్ …

ఇటీవల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న వయసులోనే.. క్షణికావేశాలకు ప్రాణాలు బలిచ్చేస్తున్నారు. తాజాగా.. బోయినపల్లి గ్రామానికి చెందిన 14 సంవత్సరాల సాభావత్ శిల్ప అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె మూడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో కూరగాయల తోటలో కూలి …