డిఫరెంట్ కాన్సెప్ట్ లతో, డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం. …

శివుడు భక్త సులభుడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రాయశ్చిత్తంతో పాప పరిహారం కోసం, చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేసినా చాలు సంతృప్తి చెందుతాడు. అభయమిస్తాడు. అట్టి పరమేశ్వరుడు రామాయణ కాలం నుంచే లింగ రూపం లో పూజలందుకుంటున్నాడు. శ్రీ రాముడు …

పుట్టిన వాడు మరణించక తప్పదు. ఇది అనివార్యమైన విషయమే. అయితే, ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. మనం మరణించిన తరువాత మన శరీరం లోని ఆత్మ ఏమవుతుంది.? పురాణాల ప్రకారం స్వర్గ నరకాలలో దేనికి చేరాలో మన పాప పుణ్యాలు చెబుతాయని …

ఈ భూమి అనేక అద్భుతాలు ఉన్నాయి. ప్రతి సృష్టి అద్భుతమే. అయితే, కొన్ని సార్లు కొన్ని వింతలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మనిషి ముఖాన్ని పోలిన ఓ సొరచేపను ఓ మత్స్యకారుడు పట్టుకున్నాడు. ఇటీవల, ఇండోనేషియా …

విజయ్ ఆంటోనీ “బిచ్చగాడు” మూవీ తమిళం లోనే కాదు తెలుగు నాట కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా ఎక్కడ నుంచి ప్రేరణ పొందిందో తెలుసా..? ఒక న్యూస్ పేపర్ నుంచి. తమిళ్ డైరెక్టర్ శ‌శి …

ఈ మధ్య సినిమా అనగానే.. ముందు వచ్చే ప్రశ్న ఎంత బడ్జెట్ లో అని. దానిని బట్టి సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలైతే చెప్పక్కర్లేదు. ఒక్కో సీన్ ని డైమండ్ లా మలుస్తారు. అందుకోసం …

కొన్ని సినిమాలు ఎంత కాలమైనా సరే ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలని మాత్రం ప్రేక్షకులు అస్సలు మరిచిపోరు. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకున్న సినిమాల్లో అనసూయ ఒకటి. 2007 లో విడుదలైన ఈ సినిమాకి రవి …

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు …

సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అంత ముఖ్యమైన వాళ్ళు సపోర్టింగ్ యాక్టర్స్. ఒక సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడంలో సపోర్టింగ్ యాక్టర్స్ పాత్ర చాలానే ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యమైన పాత్రలు ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో …

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మహిళ మొదటిసారిగా ఉరికంబం ఎక్కబోతున్నారు. వివరాల్లోకి వెళితే. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం షబ్నమ్ అనే ఒక మహిళ ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా కి చెందిన వారు. షబ్నమ్ ఇంగ్లీషులో ఎంఏ …