మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్ కు పద్మ విభూషణ్ ప్రకటించడంతో సినీ, పొలిటికల్ లీడర్లు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. …

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం. ఇటీవల ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా …

మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 250 కోట్లు కలెక్షన్లు దాటి సాధించింది. విడుదలై రెండు వారాలు దాటుతున్న ధియేటర్లన్నీ …

స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత సోషల్ మీడియా హవా చాలానే పెరిగింది. ఎక్కడెక్కడో ఉండే మనుషులను, వారి ప్రతిభని మనం సోషల్ మీడియా ద్వారా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు స్టేజి మీద పెర్ఫామ్ చేసే అవకాశం వస్తేనే వారి టాలెంట్ …

ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పూర్వకాలంలో చాలామంది ఆహారం సంపాదించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఆ సమయంలో అనేక కట్టుబాట్లు నీతి, నియమాలు ఉండేవని వాటిని ఇప్పటికీ కూడా కొంతమంది పాటిస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైన విషయం …

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ తో మరణిస్తున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు వచ్చి చనిపోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. గుండెపోటు కి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైన కారణం …

ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందనాకి ఇండియాలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మడి అందానికి అందరూ దాసోహం అయిపోయారు. మైదానంలో చక్కటి షార్ట్స్ ఆడుతూ బయట కనిపించినప్పుడు అందమైన నవ్వుతో కుర్ర కారు గుండెల్లో చక్కిలికింతలు పెడుతూ ఉంటుంది. …

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అభిమానులు గుండెల్లో బ్రతికే ఉన్నారు. కరోనా సమయంలో ఆ విపత్తు కన్నా అందరి గుండెల్ని బరువెక్కించిన వార్త ఏదైనా ఉందంటే అది పునీత్ రాజ్ …

భారతదేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు డయాబెటిస్ వచ్చేస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో సగటును 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కొంతమందికి వంశపారపర్యంగా వస్తుంటే మరి కొంతమందికి ఆహారాలవాట్లు …

సోషల్ మీడియా ఒకరిని బాగా ఫేమస్ చేస్తే ఒకరు సోషల్ మీడియా వల్ల బాగా ఇబ్బందులు పడుతుంటారు. సోషల్ మీడియా వల్ల మంచి ఉంది చెడు ఉంది. అసలు ఏటువంటి గుర్తింపు లేని వారికి మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ఒక్కోసారి ఆ …