అభిజ్ఞ ఆనంద్. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. మే 29 కల్లా కరోనా వైరస్ అంతం అవుతుంది అని చెప్పాడు ఈ అబ్బాయి. చూడడానికి చిన్నవాడు అయినా కూడా ప్రపంచం మొత్తం తెలిసినట్టు మాట్లాడుతాడు. అతని మాటల్లో ఎంత …
సుశాంత్ ఆత్మతో అతను మాట్లాడాడు అంట… ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.!!
బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను అటు పోలీసులు విచారుస్తుంటే. మరోపక్క సినీ అభిమానులు ఆ …
“ఆ దయ్యం నన్ను రమ్మంటుంది” అంటూ లెటర్ రాసి ఆ విద్యార్థిని ఏం చేసిందంటే?
లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో వేదాసందూర్ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. తాజాగా కాలేజీ విద్యార్థిని లతికా లాక్ …
తల్లి ఆపరేషన్ కోసం ఫేస్బుక్ లో సహాయం… 89 లక్షల డొనేషన్స్.! చివరికి వాటా కావాలని బెదిరింపులు.!
త్రిసూర్ కు చెందిన సజన్ కేచరి,ఫిరోజ్ అనే సోషల్ వర్కర్స్ కన్నూర్ కు చెందిన వర్ష కు సహాయం చేయమని కోరిన వాళ్ళ పై తాజాగా వర్ష పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.ఇప్పుడు ఈ ఉదంతం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. …
కాజల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన “సస్పెండెడ్ కాఫీ” అంటే ఏంటో తెలుసా?
కాజల్ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో సస్పెండెడ్ కాఫీ అని ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఏంటా అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటది. అసలు ఆ సస్పెండెడ్ కాఫీ అంటే ఏంటో? సస్పెండెడ్ మీల్స్ అంటే ఏంటో ఒక లుక్ వేయండి. …
ఆవును అమ్మెందుకు ప్రయత్నించగా…ఆ ఎద్దు ఏం చేసిందో చూడండి! (వైరల్ వీడియో)
కరోనా మనుషులనే కాక మూగ జీవులను కూడా వేరు చేస్తుంది.తాజాగా తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇక వివరాలలోకి వెళ్తే మధురై ప్రాంతంలో నివాసముంటున్న ఓ రైతు కరోనా కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయాడు.కుటుంబాన్ని గడపడం కోసం ఏం …
పాకిస్థాన్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి బోర్డర్ దాటాడు…చివరికి ఏమైందంటే?
ప్రేమ ప్రపంచంలో అందరినీ పిచ్చోళ్ళను చేస్తుంది.అప్పుడప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు వెళ్ళినప్పుడు జనాలు చాలా స్టంట్స్ వేస్తుంటారు.ఆ స్టంట్స్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి అసలు అర్థం కాదు.తాజాగా మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ళ జిషాన్. ఇంటర్నేషనల్ బోర్డర్ …
చిరు “ఆచార్య” లో నటించబోయే 4 హీరోయిన్స్ వీరేనా.?
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” ఆచార్య “.ఈ చిత్రం పై అభిమానులు భారీ (ఎక్స్-పెక్టేషన్స్) తో ఉన్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసున హీరోయిన్ గా నటిస్తున్నారని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.కాని అందులో ఒకరు …
కరోనా సామాన్యులు, సెలెబ్రిటీలు అని తేడా లేకుండా అందరినీ టెన్షన్ పెట్టేస్తుంది.ముఖ్యంగా బాలీవుడ్ లో రోజుకొక సెలెబ్రిటీ దీని కోరలలో చిక్కుతున్నారు.తాజాగా బచ్చన్ ఫ్యామిలీలో ఒక్క జయ బచ్చన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఈ కరోనా బారిన పడ్డారు.ఇప్పటికే దేశమంతా ఉన్న …
ఆస్ట్రేలియా లో నివసిస్తున్న తెలుగు వారి కల సాకారం అయ్యింది. హిందీ, పంజాబీ, తమిళం భాషలకు అక్కడి NAATI (National Accreditation Authority for Translators and Interpreters) గుర్తింపు ఉండగా ఇప్పుడు మన తెలుగు భాషకు కూడా NAATI గుర్తింపు …
