అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. రామనామ స్మరణతో అయోధ్య అంతా మారుమ్రోగుతోంది. రామ మందిరం అంతా పూల వర్షం కురిసింది. నరేంద్ర మోడీ శ్రీరాముడికి …

సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల, ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తీసేయమని బాలకృష్ణ ఆదేశించారు. అందుకు కారణం ఆ ఫ్లెక్సీల మీద …

వయసు పెరుగుతున్న కొద్దీ సుమ లో అందంతో పాటు ఎనర్జీ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. 24/7 వర్క్ చేసినా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా యాక్టివ్గా ఉంచుతుంది సుమ. ఆమె వేసే ఆన్ స్క్రీన్, ఆఫ్ …

నయనతార హీరోయిన్ గా నటించిన తాజా సినిమా అన్నపూరణి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు కించపరిచేలాగా ఉన్నాయని, శ్రీరాముడిని అగౌరవ పరిచేలా ఉన్నాయని,లవ్ జీహాద్ ని ప్రచారం చేశారంటూ మూవీ దర్శకుడు, …

కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఎట్టకేలకు రానే వచ్చింది. దేశం మొత్తం రామనామం జపంతో, భక్తిపారవత్యంతో మునిగిపోతున్నారు. వారి భక్తిని వివిధ రూపాలలో తెలియజేస్తున్నారు. ప్రతి హిందువు ఈరోజు ఒక హిందువుగా గర్వపడుతున్న వేళ కొందరు రాజకీయ నాయకులు మాత్రం …

అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇవాళ ఘనంగా జరగనుంది. దీని కోసం ఎంతో భారీగా ఏర్పాటు కూడా చేశారు. ఈ వేడుకకి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అవుతున్నారు. తెలుగు నుండి చిరంజీవికి, రామ్ …

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం మొత్తం సమయతమైంది. దేశ నలుమూలల్లో ఉన్న సామాన్యుల దగ్గర నుండి ధనవంతులు వరకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విధంగా రామ మందిరానికి విరాళాలు అందిస్తున్నారు. అయితే రామమందిర్ ఆలయానికి హనుమాన్ మూవీ టీం …

రెండు జంటల కథని కొత్తగా ఆవిష్కరించి మన ముందుకి తీసుకొస్తుంది జెమినీ టీవీ. ఆ సీరియల్ పేరు ఏవండోయ్ శ్రీమతి గారు. జనవరి 22 నుంచి మీ ఇంట్లోకి వస్తానంటున్న ఈ సీరియల్ కధా నేపథ్యం కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని …

అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకు అనగా సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొనుంది .ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి ప్రజలందరూ కూడా రామ నామ కీర్తనతో మద్దతు తెలియజేయనున్నారు. దేశంలో ఉన్న …

జనవరి 22 తారీఖున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ నలుమూలల నుండి 7000 మందిపైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు …