అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అయోధ్య అంత కూడా రామ నామ స్మరణతో నిండిపోయింది. హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు. భారతదేశమంతటా ప్రఖ్యాతలు సంపాదించుకున్న …

స్మితా సబర్వాల్. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు ఏమో. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి తన వంతు సహాయం చేసి, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారు. అయితే స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో కూడా …

ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో అవసరాలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. అప్పటిలాగా అంత కష్టపడాల్సిన పరిస్థితులు లేవు. కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎక్కడో ఒకచోట కొన్ని ఇబ్బందులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఎంత అందుబాటులోకి అన్ని అవసరాలను …

సాధారణంగా కొంత మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఒక విషయం పదే పదే జరుగుతూ ఉంటే దాన్ని సెంటిమెంట్ అని అంటారు. ఎంతో మంది ప్రముఖులకు కూడా ఇలా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సెంటిమెంట్స్ వాళ్ళకి ఉంటే, కొన్ని సెంటిమెంట్స్ …

ఐదు శతాబ్దాలు, అంటే 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామ మందిరంలో రాముడు కొలువుతీరాడు. శ్రీరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. తెలుగు నుండి సినీ …

అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. రామనామ స్మరణతో అయోధ్య అంతా మారుమ్రోగుతోంది. రామ మందిరం అంతా పూల వర్షం కురిసింది. నరేంద్ర మోడీ శ్రీరాముడికి …

సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల, ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తీసేయమని బాలకృష్ణ ఆదేశించారు. అందుకు కారణం ఆ ఫ్లెక్సీల మీద …

వయసు పెరుగుతున్న కొద్దీ సుమ లో అందంతో పాటు ఎనర్జీ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. 24/7 వర్క్ చేసినా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా యాక్టివ్గా ఉంచుతుంది సుమ. ఆమె వేసే ఆన్ స్క్రీన్, ఆఫ్ …

నయనతార హీరోయిన్ గా నటించిన తాజా సినిమా అన్నపూరణి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు కించపరిచేలాగా ఉన్నాయని, శ్రీరాముడిని అగౌరవ పరిచేలా ఉన్నాయని,లవ్ జీహాద్ ని ప్రచారం చేశారంటూ మూవీ దర్శకుడు, …

కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఎట్టకేలకు రానే వచ్చింది. దేశం మొత్తం రామనామం జపంతో, భక్తిపారవత్యంతో మునిగిపోతున్నారు. వారి భక్తిని వివిధ రూపాలలో తెలియజేస్తున్నారు. ప్రతి హిందువు ఈరోజు ఒక హిందువుగా గర్వపడుతున్న వేళ కొందరు రాజకీయ నాయకులు మాత్రం …