మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ బాబు గారు. …మహేష్ బాబు తదుపరి చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు…సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది.. డైరక్టర్ పరుశురామ్ తో కలిసి …

ఇప్పటికి ఎప్పటికి ప్రేమకు చిహ్నం గా తాజ్ మహల్ అని చెప్తూ ఉంటారు.అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఉరుములతో కూడిన వర్షం పడడం వలన తాజ్ మహల్ లో కొన్ని పిల్లర్లు ,గేట్ లు ,ప్రధాన స్మారక చిహ్నం మరియు కొన్ని …

లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు లేకపోవడంతో సినిమాలు, సీరియల్స్ అన్ని ఆగిపోయాయి..ఛానల్స్ అన్ని రకరకాల సినిమాలతో పాటు , పాత సీరియల్స్ ను ఫస్ట్ ఎపిసోడ్ నుండి మళ్లీ ప్రారంబించాయి..అలా సెకండ్ టైం ప్రారంభమయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న …

అన్నా , సాయం అని అడిగితే వెంటనే స్పందించే వాళ్లల్లో కెటిఆర్ ముందుంటారు..అటువంటిది తనే స్వయంగా సాయం చేస్తా అని మాట ఇచ్చాక ఎలా సాయం చేయకుండా ఉంటారు..ఇటీవల మరణించిన హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి కెటిఆర్..మరణించిన …

ప్రభుత్వం  లాక్ డౌన్ సడలించి అవసరమైనప్పుడు ప్రజలు బయటికి వచ్చి వారి పనులను పూర్తి చేసుకొని వెళ్లొచ్చు అని ఆదేశం జారీ చేసింది. షాపుల ముందు క్యూ పద్ధతి పాటించాలి అని, మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి …

2020 వచ్చి అప్పుడే ఆరు నెలలు అయిపోయింది. మనకి తెలియకుండానే సగం సంవత్సరం గడిచిపోయింది. ఎవరు ఊహించని విధంగా ప్రపంచం మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు కరోనా, తర్వాత తుఫాన్ వీటి నుండి కోలుకొనే లోపే ఇప్పుడు మరొకటి. …

ఈ రోజుల్లో వివిధ పరిస్థితుల కారణంగా నేర ప్రవృతి బాగా పెరుగుతుంది.డబ్బులు ఈజీ గా సంపాదించడినికి దొంగతనాలు ,చోరీలకు పాల్పడుతున్నారు.కానీ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఇలా నేరాలకు పాల్పడినవాళ్లు వెంటనే పోలీసులకు దొరికిపోతున్నారు.అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతెన …

కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నో వింతలు విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి.లాక్ డౌన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో కధలు వెలుగులోకి వచ్చాయి.అందులో కొన్ని నవ్విస్తే ,మరొకొన్ని ఘటనలు కళ్ళు చెమర్చేలా చేసాయి.అయితే తాజాగా తన కూతురుని భూపాల్ నుండి ఢిల్లీ పంపించేందుకు …

సుచంద్రిమా పాల్.. నిన్న మొన్నటి వరకు ఈమె చెప్తే వార్త..ఇప్పుడు ఈమె వార్తల్లో వ్యక్తి అయ్యారు..ప్రధానితో భేష్ అనిపించుకోవడం అంటే చిన్న విషయం కాదు…ఆమె ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసే చలించిపోయానని ఒక జర్నలిస్ట్ ని , తన వర్క్ ని  …

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా అందరి రోజువారి పనులు ఆగిపోయాయి..ముఖ్యంగా చిన్నపిల్లలే ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉండడంతో ఎప్పటి నుండో స్కూళ్లకి సెలవులు ఇవ్వడమే కాకుండా.. పాఠశాలల పున:ప్రారంభంపై ప్రభుత్వాలు తర్జనభర్జనలు పడుతున్నాయి.. అయితే ఇప్పటికే కొన్ని స్కూల్స్ ఆన్లైన్ …