మన రోజువారి జీవితంలో సెల్ ఫోన్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్న చిన్న విషయాల నుండి ఎంతో ముఖ్యమైన వివరాలు దాక అన్ని సెల్ ఫోన్ లోనే ఉంటాయి. కానీ తరచుగా మనం సెల్ ఫోన్ లో ఏదైనా వినాలంటే …
ఫోన్ లో మనం రోజు వినే గొంతు ఆమెదే.!
ఈ మధ్య మనం ఎవరికి ఫోన్ చేసినా covid 19 కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మంచి పథకం అని బానే అనిపించినా తర్వాత ప్రతిసారి వినడం జనాలకి కూడా సహనానికి పరీక్ష లాగా అనిపిస్తుంది.అందుకే ప్రభుత్వం …
2 నెలలుగా ఇంటికి రాని భర్త…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెప్తూ ఉంటారు.ప్రత్యేకించి మన భారతదేశంలో వివాహానికి చాలా విశిష్టత ఉంది.ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తూ వృద్దాప్యం వచ్చిన కూడా అంతే ప్రేమ వాళ్ళ మధ్యన కొనసాగుతుంది.అయితే మారుతున్నా ప్రపంచంలో వివాహ విలువలు …
రాత్రి 10 గంటలకు చిన్నారి ట్వీట్…రెండు గంటల్లోనే స్పందించిన మంత్రి కేటీఆర్!
“కేటీఆర్ అంకుల్ ఎలా ఉన్నారు ..నా పేరు గాయత్రీ ,నేను దేవి నగర్ ,రామకృష్ణాపురం ,సికింద్రాబాద్ లో ఉంటున్నాను.మాకు వాటర్ వచ్చి ఐదు రోజులు అవుతుంది.గిన్నెలు తోముకోవడానికి ,బట్టలు ఉతుక్కోవడానికి ,స్నానం చెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుంది.కాబట్టి మా సమస్యను సీరియస్ …
ఇండియాలోనే మొదటగా హైదరాబాద్ లో…సోషల్ డిస్టెంసింగ్ లేకుంటే చెప్పేస్తుంది!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతివాళ్ళు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ప్రబుత్వాలన్నీ చెప్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ ఒక వినూత్న టెక్నాలజీ ని ప్రవేశపెట్టారు.ప్రతీ ఒక్కరు రోడ్ల మీద సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే …
భర్త చనిపోయినా రేఖ నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
అప్పట్లో మిమిక్రి కళాకారులు సిని నటి జయంతిని అనుకరించడానికి ఒక డైలాగ్ చెప్తూ జనాల్ని ఎంటర్టైన్ చేసేవాళ్లు. ఆ డైలాగ్ ఏంటంటే “ఆడజన్మకి కావలసింది చిటికెడు కుంకుమ, డబ్బాడు పసుపండి అన్నట్టు..ఇంత ఆధునిక యుగంలో పెళ్లైనవాళ్లు, భర్త చనిపోయిన వాల్లు ఇష్టం …
అమ్మ ఇక తిరిగిరాదని తెలియక…నిద్రపోతుంది అనుకోని ఆ పసివాడు..!
లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఉన్న ఊరిలో ఉండలేక, సొంత ఊర్లకు వెళ్లలేక వలసకూలిలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు..గమ్యం చేరే వరకు డౌటే క్షేమంగా చేరుకుంటామో లేమో అని…కన్నబిడ్డను వెంటబెట్టుకుని అందరిలానే సొంతఊరికి పయనమైంది ఒక తల్లి..మార్గమధ్యలోనే ఆకలితో …
తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ హాక్ అయ్యింది అంటూ పూజా హెగ్డే ట్వీట్.
సోషల్ మీడియా నేటి తరానికి దినచర్య లో ఒక భాగం అయ్యింది..ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్,ట్విట్టర్, ఇలా ప్రతి రోజు కనీసం ఒక్కసారయినా మనం అందులో తొంగి చూడక తప్పదు..మనకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా మన స్నేహితులతో పంచుకోకుండా ఉండలేము..అలాగే …
ధోని రిటైర్మెంట్ గురించి సాక్షి ట్వీట్ కానీ అంతలోనే డిలీట్!
మహేంద్ర సింగ్ ధోని భారతీయ క్రికెట్ కి ఎంతో సేవ చేసాడు..ప్రపంచ కప్ నుంచి టెస్టుల్లో టీం ని నెంబర్ వన్ గా నిలబెట్టే వరకు తాను చేసిన కృషి అంతా ఇంతా కాదు..2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో …
రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం… తీవ్ర విషాదంలో సినీపరిశ్రమ !
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ..కన్నడ సినీ పరిశ్రమ కు చెందిన యువ నటి మెబీనా(22 ) మంగళవారం జరిగిన కార్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు. ఆమె మరణం తో కుటుంబ సభ్యులు మరియు బుల్లి తెర ప్రముఖులు తీవ్ర …
