భారత్ లో చాలామంది ముస్లింలు హిందువులుగా మారారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. హిందూ మతంలోకి మారిన వీరు జీవితాంతం వరకు హిందువుగా ఉండిపోయారు. హిందూమతంలోకి మారిన ప్రముఖులలో కొందరు ఆధ్యాత్మిక మరియు ధార్మిక రంగాల్లో విజయవంతంగా కొనసాగారు.  అయితే ముస్లిం …

అయోధ్య రాముడు ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ విదేశాల్లో ఉన్న 7000 మంది ప్రముఖులకు ఆలయ ప్రారంభోత్సవం శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు ఉన్నాయి. రామన్మందిర నిర్మాణ ట్రస్ట్ స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించింది. అయితే ఈ …

అయోధ్య శ్రీరామచంద్రునికి సిరిసిల్ల నుంచి బంగారు చెరువు కానుకగా పంపించనున్నారు సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ స్వయంగా చేసిన బంగారు చీరను ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను …

కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ ఉన్నారు. పెద్దవాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు కూడా వారికి చిన్న వయసులోనే తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలా …

భారత్ లోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్నిసీఎం జగన్ ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కర  కార్యక్రమం శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం …

జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుండి 7000 మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. …

రామ మందిరం వేడుకకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అన్న సంగతి తెలిసిందే. వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందినవారు, ఇంకా ఇతర రంగాల్లో పేరు గాంచిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం …

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ …

సాధారణంగా సినిమా తీయడం అనేది చాలా సాహసమైన విషయం. అయితే, ఈ సినిమాలో ఎలాంటి జోనర్ ఎంచుకున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే. పురాణాల మీద, ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. భారతదేశ ప్రజలు అంటేనే గుర్తొచ్చేది …

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అయితే సినిమాకి కొంత మంది పాజిటివ్ టాక్ ఇస్తే, కొంత మందికి మాత్రం అంతగా నచ్చలేదు. …