అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇవాళ ఘనంగా జరగనుంది. దీని కోసం ఎంతో భారీగా ఏర్పాటు కూడా చేశారు. ఈ వేడుకకి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అవుతున్నారు. తెలుగు నుండి చిరంజీవికి, రామ్ …

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం మొత్తం సమయతమైంది. దేశ నలుమూలల్లో ఉన్న సామాన్యుల దగ్గర నుండి ధనవంతులు వరకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విధంగా రామ మందిరానికి విరాళాలు అందిస్తున్నారు. అయితే రామమందిర్ ఆలయానికి హనుమాన్ మూవీ టీం …

రెండు జంటల కథని కొత్తగా ఆవిష్కరించి మన ముందుకి తీసుకొస్తుంది జెమినీ టీవీ. ఆ సీరియల్ పేరు ఏవండోయ్ శ్రీమతి గారు. జనవరి 22 నుంచి మీ ఇంట్లోకి వస్తానంటున్న ఈ సీరియల్ కధా నేపథ్యం కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని …

అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకు అనగా సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొనుంది .ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి ప్రజలందరూ కూడా రామ నామ కీర్తనతో మద్దతు తెలియజేయనున్నారు. దేశంలో ఉన్న …

జనవరి 22 తారీఖున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ నలుమూలల నుండి 7000 మందిపైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు …

భారత్ లో చాలామంది ముస్లింలు హిందువులుగా మారారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. హిందూ మతంలోకి మారిన వీరు జీవితాంతం వరకు హిందువుగా ఉండిపోయారు. హిందూమతంలోకి మారిన ప్రముఖులలో కొందరు ఆధ్యాత్మిక మరియు ధార్మిక రంగాల్లో విజయవంతంగా కొనసాగారు.  అయితే ముస్లిం …

అయోధ్య రాముడు ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ విదేశాల్లో ఉన్న 7000 మంది ప్రముఖులకు ఆలయ ప్రారంభోత్సవం శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు ఉన్నాయి. రామన్మందిర నిర్మాణ ట్రస్ట్ స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించింది. అయితే ఈ …

అయోధ్య శ్రీరామచంద్రునికి సిరిసిల్ల నుంచి బంగారు చెరువు కానుకగా పంపించనున్నారు సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ స్వయంగా చేసిన బంగారు చీరను ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను …

కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ ఉన్నారు. పెద్దవాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు కూడా వారికి చిన్న వయసులోనే తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలా …

భారత్ లోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్నిసీఎం జగన్ ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కర  కార్యక్రమం శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం …