హైపర్ ఆది ఈ పేరు చిన్న పెద్ద తేడా లేకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన పాపులర్ అయిన పేరు..గురు, శుక్రవారాల్లో వచ్చే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆది.అటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. …

కొన్ని సార్లు సినిమాలు ప్లాప్ అవుతాయి అనుకున్నవి ఏమో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంటాయి. బ్లాక్ బస్టర్ అవుతాయి అని అనుకున్నవి కెరీర్ లో చెత్త సినిమాలుగా ఉండిపోతాయి. ఎంత పెద్ద మేధావి అయినా తప్పు చెయ్యక మానరు అన్న దానికి …

తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవు అని ఒక సామెత.. లాక్ డౌన్ తో ఒక్కసారిగా కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోపెట్టినట్టుగా ఉంది కొందరికి..దాంతో రకరకాల సాకులతో ఇంటి నుండి బయటకి వస్తున్నారు. బయట పోలీసులు ఊరుకుంటారా? లాఠీలకు …

తానొకటి తలచినా, దైవం ఒకటి తలచును అన్నట్టు..ముక్కుతో మూలుగుతూ రెండవ విడత లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో పూర్తైపోతుంది..హమ్మయ్య హమయ్య రెండు రోజులైతే లాక్ డౌన్ తీసేస్తారు అని హ్యాపీగా ఫీలవుతుంటే లాక్ డౌన్ 33 పిడుగు పడింది. మరోవైపు …

ప్రపంచ దేశాలని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజల కష్టాలు వర్ణనాతీతం..లాక్ డౌన్ కారణంగా యావత్ ప్రజానికం ఇళ్లకే పరితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది..ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలని …ప్రజానికాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మారి వలన ఎందరో పని లేకుండా అలమటిస్తున్నారు..చిన్న పెద్ద …

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే పనిలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..అయితే మే 3 తరువాత కూడా పొడగించాలని ఇటీవలే ప్రకటించింది..దేశ వ్యాప్తంగా ఇంకో రెండు వారాల పాటు అంటే మే 17 దాఖా పొడిగిస్తూ …

కోవిడ్-19 కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..మే3 తేదీ నుంచి తిరిగి మే 17 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర హోమ్ శాఖ…గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, రెడ్ జోన్స్ గా విధించి …

ఇలాంటి మొట్టమొదటి చర్యలో, రైల్వే శుక్రవారం తెలంగాణ నుండి జార్ఖండ్ వరకు 1,200 మంది వలస కార్మికులతో ప్రత్యేక రైలును నడిపింది. జార్ఖండ్ నుండి వచ్చిన కార్మికులకు మే డే బహుమతిగా 12 స్లీపర్ మరియు 4 జనరల్ కంపార్ట్మెంట్లతో లింగంపల్లి …

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అందరికి తెలిసిందే. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు మన ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దు అంటూ ఆదేశాలు జారీ …

కరోనా వైరస్ కారణంగా అందరు సామాజిక  దూరం పాటించాలంటూ ఇప్పటికే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా గురువారం ఆంధ్రప్రదేశ్ లో ఓ యువతీ …