కరోనా కారణంగా ఇప్పటికే దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . దీంతో సెలబ్రెటీల దగ్గర నుండి సామాన్య ప్రజల వరుకు అందరు ఇంటికే పరిమితం అయ్యారు .కాగా ఆఫీస్ లు ,కాలేజీ లు ,స్కూల్ లు అన్ని మూసేయడంతో …

తెలుగులో ఎంత మంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నా.. రష్మీ గౌతమ్ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు.. ఆకట్టుకునే మాటలు, హావభావాలు, కామెడీకి స్పందించే పద్దతి, తన మీద పంచ్ పడితే ముద్దుగా బుంగమూతి పెట్టే తీరూ.. కామెడీ లవర్స్‌కి సుపరిచతమే. ఎక్స్‌ట్రా …

చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్నది. దాంతో అందరూ చైనా కావలనే ఈ ప్రయోగం చేసిందని, చైనా బయో వార్లో భాగం అంటూ రకరకాల న్యూస్లు వచ్చాయి, వాటి ఆధారంగా చాలామంది చైనాపై ద్వేషం పెంచుకున్నరు, అది …

లాక్ డౌన్ వలన రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిపోయింది.. కేవలం ఆహారం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేందుకే రవాణా వ్యవస్థని వినియోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో తన బిడ్డకి ఒంటె పాలు కావాలని ఒక మహిళ ప్రధానిని అభ్యర్దించగానే రైల్వేవ్యవస్థ ముందుకొచ్చి సాయం …

ప్రజల క్షేమం కోసమని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తే , కొందరు లెక్కలేకుండా ప్రవర్తిస్తు లేనిపోని తంటాలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర సరుకులు, మెడికల్ రంగాలను అందుబాటులో ఉంచి, మిగతా ఏ పనులకి బయటకి రాకూడదని చెప్తే, …

కరోనా..కరోనా..కరోనా…ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి ఇది. ప్రపంచాన్ని దేశాలు అన్ని ఈ వ్యాధిని ఎదురుకునేందుకు పోరాటం చేస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఈ వ్యాధిని ఎదురుకోవడానికి చాలా కష్టపడుతుంది. మన దేశంలో ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ముందస్తు చర్యగా …

ఏ పని లేకున్నా బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డెక్కుతున్నారా? కుదురుగా ఇంట్లో కూర్చోండి అంటే బండి తీసుకుని రోడ్లన్ని చక్కర్లు కొడుతున్నారా??  పోలీసులు ఆపితే ఫలానా పని మీద వచ్చాం అంటూ అబద్దాలు చెప్తున్నారా?? ఇకపై మీ పప్పులు ఉడకవు..పోలీసులు …

కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అత్యవసర సందర్భాలలో మినహాయించి మిగిలిన ఏ ఇతర సమయాల్లో ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వ అధికారులు …

దీపాలు పెట్టండి అని మోఢీ పిలుపివ్వగానే రకరకాల వాదనలు వినిపించాయి. ఎందుకు పెట్టాలని కొందరు, దీపం పెడితే కరోనా పోతుందని కొందరు, మోదీ చెప్పాడు కాబట్టి చేసి తీరాల్సిందే అని మరికొందరు ఇలా.. ఏదైతేనేం పెట్టేవారు దీపాలు పెట్టారు, పెట్టని వారు …

కరోనా ఎంతగా అయితే ప్రపంచమంతటా విజృంభించిందో అదే స్థాయిలో మానవత్వం కూడా వెల్లువిరిస్తుంది .ఇప్పటికే కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్త్వాల నిర్ణయాలతో దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో కరోనా బారి నుండి దేశాన్ని కాపాడేందుకు …