కరోనా కారణంగా ఇప్పటికే దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . దీంతో సెలబ్రెటీల దగ్గర నుండి సామాన్య ప్రజల వరుకు అందరు ఇంటికే పరిమితం అయ్యారు .కాగా ఆఫీస్ లు ,కాలేజీ లు ,స్కూల్ లు అన్ని మూసేయడంతో …
బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ సోనమ్ పై రష్మీ ఫైర్.! కారణం ఆ చాక్లెట్ కేక్!
తెలుగులో ఎంత మంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నా.. రష్మీ గౌతమ్ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు.. ఆకట్టుకునే మాటలు, హావభావాలు, కామెడీకి స్పందించే పద్దతి, తన మీద పంచ్ పడితే ముద్దుగా బుంగమూతి పెట్టే తీరూ.. కామెడీ లవర్స్కి సుపరిచతమే. ఎక్స్ట్రా …
కరోనా నేపథ్యంలో వైరల్ అయిన 5 ఫేక్ వీడియోస్ ఇవే..! వెనకున్న అసలు నిజం ఏంటంటే?
చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్నది. దాంతో అందరూ చైనా కావలనే ఈ ప్రయోగం చేసిందని, చైనా బయో వార్లో భాగం అంటూ రకరకాల న్యూస్లు వచ్చాయి, వాటి ఆధారంగా చాలామంది చైనాపై ద్వేషం పెంచుకున్నరు, అది …
3 ఏళ్ల చిన్నారి కోసం మోడీకి మహిళ ట్వీట్..! రైలులో 20 లీటర్ల పాలు పంపిన ఐపీఎస్ ఆఫీసర్.!
లాక్ డౌన్ వలన రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిపోయింది.. కేవలం ఆహారం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేందుకే రవాణా వ్యవస్థని వినియోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో తన బిడ్డకి ఒంటె పాలు కావాలని ఒక మహిళ ప్రధానిని అభ్యర్దించగానే రైల్వేవ్యవస్థ ముందుకొచ్చి సాయం …
టిక్ టాక్ కోసం చేసిన లిక్కర్ దానం…చివరికి ఎలాంటి కిక్ ఇచ్చిందో తెలుసా…???
ప్రజల క్షేమం కోసమని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తే , కొందరు లెక్కలేకుండా ప్రవర్తిస్తు లేనిపోని తంటాలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర సరుకులు, మెడికల్ రంగాలను అందుబాటులో ఉంచి, మిగతా ఏ పనులకి బయటకి రాకూడదని చెప్తే, …
హైదరాబాద్ లోని ఈ 12 ప్లేసస్ లో…లాక్ డౌన్ వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయో చూడండి.!
కరోనా..కరోనా..కరోనా…ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి ఇది. ప్రపంచాన్ని దేశాలు అన్ని ఈ వ్యాధిని ఎదురుకునేందుకు పోరాటం చేస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఈ వ్యాధిని ఎదురుకోవడానికి చాలా కష్టపడుతుంది. మన దేశంలో ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ముందస్తు చర్యగా …
వాహనదారులకు అలర్ట్.. అమల్లోకి సిటిజన్ ట్రాకింగ్ యాప్! ఇకపై రూల్స్ అతిక్రమించారా అంతే సంగతులు.!
ఏ పని లేకున్నా బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డెక్కుతున్నారా? కుదురుగా ఇంట్లో కూర్చోండి అంటే బండి తీసుకుని రోడ్లన్ని చక్కర్లు కొడుతున్నారా?? పోలీసులు ఆపితే ఫలానా పని మీద వచ్చాం అంటూ అబద్దాలు చెప్తున్నారా?? ఇకపై మీ పప్పులు ఉడకవు..పోలీసులు …
ఆ రాష్ట్రంలో రేపటి నుండి 5 రోజులు వైన్ షాప్స్ ఓపెన్…! షరతులు ఇవే…!
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అత్యవసర సందర్భాలలో మినహాయించి మిగిలిన ఏ ఇతర సమయాల్లో ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వ అధికారులు …
నేను అలా మాట్లాడలేదు…అది నిజం కాదు.! ఫేక్ వార్తపై స్పందించిన రతన్ టాటా.!
దీపాలు పెట్టండి అని మోఢీ పిలుపివ్వగానే రకరకాల వాదనలు వినిపించాయి. ఎందుకు పెట్టాలని కొందరు, దీపం పెడితే కరోనా పోతుందని కొందరు, మోదీ చెప్పాడు కాబట్టి చేసి తీరాల్సిందే అని మరికొందరు ఇలా.. ఏదైతేనేం పెట్టేవారు దీపాలు పెట్టారు, పెట్టని వారు …
క్యాబ్ లు అమ్మి చెల్లి కోసం హాస్పిటల్ కట్టారు ఆ డ్రైవర్.! ఇప్పుడు కరోనా కోసం సర్కారుకు..!
కరోనా ఎంతగా అయితే ప్రపంచమంతటా విజృంభించిందో అదే స్థాయిలో మానవత్వం కూడా వెల్లువిరిస్తుంది .ఇప్పటికే కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్త్వాల నిర్ణయాలతో దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో కరోనా బారి నుండి దేశాన్ని కాపాడేందుకు …
