ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆ పదం వింటేనే భయపడిపోతున్నారు అందరు. మన దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యావసరాలకోసం తప్ప ఎవరు బయటకి వెళ్ళకూడదు అనే రూల్ పెట్టింది. …

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి కనకాల మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవి కనకాల ఏకైక కుమార్తే , రాజీవ్ ఏకైక సోదరి శ్రీలక్ష్మి అనారోగ్యంతో మృతి …

ఏ పని లేకున్నా బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డెక్కుతున్నారా? కుదురుగా ఇంట్లో కూర్చోండి అంటే బండి తీసుకుని రోడ్లన్ని చక్కర్లు కొడుతున్నారా??  పోలీసులు ఆపితే ఫలానా పని మీద వచ్చాం అంటూ అబద్దాలు చెప్తున్నారా?? ఇకపై మీ పప్పులు ఉడకవు..పోలీసులు …

తను ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తిలో ఉన్నాడు.. తనని నమ్మి వచ్చిన పేషెంట్స్ ప్రాణాలు కాపాడడంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడం ముఖ్యం అనుకున్నాడు. అందుకే కుటుంబానికి దూరంగా బతకడం కష్టం అయినప్పటికి ప్రాణం విలువ …

కరోనాకి ఎగెయినస్ట్ గా ఫైట్ చేస్తున్న డాక్టర్స్,పోలీసులు మరియు శానిటేషన్ సిబ్బంది  మా హోటల్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని ప్రకటించాడు సోనూసూద్.. సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా వేసే సోనూ ఈ నిర్ణయంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.. కరోనా వ్యాప్తి చెందకుండా …

అయిపోయింది , ఏడు తారిఖుతో కరోనా మాయం అన్నాడు కెసిఆర్ , కాని రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. అంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి మూలంగానే , వారే ఢిల్లి వెళ్లి కరోనా అంటించుకుని వచ్చి ఇక్కడ అందరకి అంటిస్తున్నారు …

విజృంభిస్తున్న  కరొనతో ఇప్పటికే చాల దేశాలలో పరిస్థితులు చేజారిపోయాయి . అగ్రరాజ్యం అమెరికా ,ఇటలీ లో ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు ,లక్షల సంఖ్యలో వ్యాధి బారిన పడ్డవారు నమోదు అయ్యారు ..చైనా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ అన్ని …

చింతకుంట మునుస్వామి అలియాస్ సీఎం రమేష్ .. మాజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కు బాగా కావాల్సిన వ్యక్తి. రమేష్ తండ్రి మునుస్వామి తల్లి రత్నమ్మ వీరిది కడప సమీపంలోని పోట్లదుర్తి అనే ఒక గ్రామం .రమేష్ పొలిటికల్ గా తెలుగుదేశం …

టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు.గత నాలుగు రోజులుగా శాంతి తన గదిలో …

పలు తెలుగు సినిమాల్లో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. ఈ విషయాన్నీ ఆమె భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలు సమయంలో నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, ప్రస్తుతం …