కరోనా వలన మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలోను లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .కొన్ని దేశాల్లో నిత్యావసరాలకు సంబందించిన షాపులు మినహా మిగతా షాపులు అన్ని మూతపడ్డాయి . మద్యం షాపులు కూడా మూతపడడంతో మందుబాబుల పరిస్థితి అధ్వరణంగా …

తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ …

మన తెలుగు ఆడియన్స్ కి సీరియల్స్ కి ఉన్న కనెక్షన్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కదా? ఋతురాగాలు నుండి కార్తీక దీపం వరకు అందరిని మన ఇంట్లో మనిషిగా కలిపేసుకుంటాము. సీరియల్ లో క్యారెక్టర్ కి కష్టం వస్తే మనకి …

గత పదిహేను రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కనికకి వరుసగా ఐదో సారి చేసిన పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. అయితే ఆమెని ఇప్పుడే డిశ్చార్జ్ చేయరు …

పూజిత పొన్నాడ…షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. రంగస్థలంలో కుమార్ బాబు లవర్ పాత్రలో నటించింది. తర్వాత క‘దర్శకుడు’ ‘కల్కి’ ‘ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ ‘బ్రాండ్ బాబు’ ‘సెవెన్’ వంటి చిత్రాల్లో నటించింది. …

యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుండి కోలుకుని విదేశాల నుండి వచ్చాక ఒక విషయం షేర్ చేసుకున్నాడు.. మన దగ్గర ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే, దాని ద్వారా ఎంతమంది చనిపోయారు, అసలది ఎంత భయంకరమైన రోగమో లాంటి మాటలే ఎక్కువ వినిపిస్తాయి. …

మనిషి ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటే ఏ వైరస్ ఏం చేయలేదు. కరోనా వైరస్ కూడా అంతే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడినప్పటికి బయటపడుతున్నారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవాళ్లు మరింత వీక్ గా మారుతూ మరణం అంచుల …

కరోనాపై గెలవాలంటే ఒక్కటే మార్గం సోషల్ డిస్టెన్సింగ్ . మనుషుల మధ్య సామాజిక దూరం ఉండాలనే నేపద్యంలో విధించిన కర్ఫ్యూ మూలంగా ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయారు . వాళ్లల్లో పొరుగూర్లలో ఉంటున్న కుటుంబ సభ్యులు ఉన్నారు . మన వాళ్లందరం ఒక …

కరోనా సమస్య పై ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కొందరు ప‌లువురు ప్ర‌ముఖులతో పాటు సామాన్య ప్రజలువినూత్న మార్గాల‌ని ఎంచుకుంటున్నారు.వీడియోల ద్వారా తమ సందేశాలు పంపుతున్నారు , యూట్యూబ్ లో కరోనా మీద వచ్చిన పాటలు అన్ని అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరుణంలో …

కరోనా కరోనా దేశమంతటా ఇదే టాపిక్ ఎవరు మాట్లాడుకున్న టీవీ ఆన్ చేసిన మొత్తం ఇదొక్కటే వార్త ..ఇప్పటికే లాక్ డౌన్ విధించగా ఇంటికే పరిమితం అయినా జనం ఎప్పటికప్పుడు నమోదు అవుతున్న తాజా కరోనా పాజిటివ్ కేసులు గురించి తెలుసుకుంటూ …