రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ. ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేసి సేన్సేన్షన్ క్రియాట్ చేసి …

ఈ సారి పిల్లలకు సమ్మర్ హాలిడీస్ చాలా త్వరగా వచ్చేశాయి. ఆ సెలవులు రావడం వెనుక ఎంతటి భయంకరమైన ఉత్పాథం ఉందో పెద్దవారిగా మనకి తెలుసు .కాని చిన్నపిల్లలు సెలవులొచ్చాయి, ఎంచక్కా ఆడుకోవచ్చు అని సంతోషంలో ఉన్నారు. ఇంట్లో అమ్మ చేసే …

హాస్పటల్స్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోతున్నారు. మీరు చదివింది నిజమే. భయపడినంతా జరుగుతుంది. ఏ వ్యాధినైనా వ్యాప్తి చెందకుండా చూడడమే ప్రధమ కర్తవ్యం . ఒక్కసారిగా వ్యాధి ప్రభలితే పరిస్థితులు మన చేయి దాటి పోతాయి. ఇప్పటికే ఇటలీ,స్పెయిన్ లాంటి దేశాలు …

ప్రస్తుతం ప్రపంచంగా వ్యాప్తంగా వణికిస్తున్న వైరస్ కరోనా. మన దేశంలో కరొనను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో ఆలస్యం జరిగింది అని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. కరోనాను నియంత్రించే క్రమంలో మనకు …

ప్రస్తుతం ప్రపంచం అంత కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. చాలామంది ఇళ్లకే పరిమితం అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎమర్జెన్సీ లేకుంటే తిరగద్దు అని చెప్పిన …

లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను భుజాలకెత్తుకొన్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం …

అన్నం పండించి ఆకలి తీర్చడమే కాదు. ఆపద వస్తే ఆదుకోవడం కూడా తెలుసని నిరూపించాడు తెలంగాణ ఆదిలాబాద్ కి చెందిన ఓ రైతన్న. కరోనాపై పోరు కొనసాగుతున్న వేళ ఆ అన్నదాత తన గొప్ప మనసు చాటుకున్నారు. 50 వేల రూపాయలు …

కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని …

శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం ఫుల్ జోష్ తో అందరికి రిప్లైలు ఇచ్చేస్తున్నారు. తొలిసారి తన తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి …

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆ మహమ్మారి నుండి బయటపడేందుకు మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇటలీ అమెరికా లాంటి పరిస్థి రాకూడదు అంటే ఈ లాక్ డౌన్ సరైన పరిష్కారం. కానీ లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కొంతమంది …