Ugadi Images 2020 | Happy Ugadi Wishes, Images Quotes Messages Collection 2020:: Ugadi is the New Year’s Day for the Hindus of Karnataka, Maharashtra, Andhra Pradesh, and Telangana states in …
కరోనా కారణంగా రొమాన్స్ని ఆపలేం…ముద్దు ఫొటోలతో సీరియల్ నటి సంచలన పోస్ట్.!
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు …
ఇంతమంది బుర్రలేని వారు ఉన్నారా? ట్రోల్ల్స్ పై అనసూయ కౌంటర్ లు ఇవే.! ఒకరు ఆంటీ అంటే!
జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు …
మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా…లాక్ డౌన్ పట్టించుకోని వారిపై కలెక్టర్ ఫైర్..! (వీడియో)
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు …
ముందు నుండి చెప్తున్నట్టుగానే కరోనా వైరస్ ని అరికట్టాలంటే వ్యాప్తి చెందించకుండా ఉండడమే మార్గం. అందులో భాగంగానే ఈ జనతా కర్ఫ్యూ. ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. కనిపెట్టడానికి మరికొన్ని నెలల సమయం …
పెళ్లయిన వారం రోజులకే…పెళ్లి కార్డు పైన అదంతా రాసి..! అసలేమైంది?
వివాహమైన వారం రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గల వినాయకనగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే…ఆత్మకూర్(ఎస్) మండలం ఘట్టికల్ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వినాయకనగర్లో నివాసముంటున్నారు. ఆయనకీ …
ప్రకాష్ రాజ్ చేసిన పనికి ఇప్పుడు అందరు ఫిదా….కరోనా సమయంలో ఏం చేసారంటే?
ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో …
గతంలో తిరుమల ఎప్పుడు మూసి వేసారో తెలుసా? అప్పుడు రెండు రోజులు..!
తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. …
నిర్భయ కేసులోని ఆ నలుగురు దోషులు జైలులో ఎంత సంపాదించారో తెలుసా?
భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొద్దిగంటలు కరోనాని మర్చిపోయి, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిర్భయ నిందితుల ఉరిశిక్షతో ఖచ్చితంగా హ్యాపిగా ఉంది . నలుగురు నరరూప రాక్షసులని ఒకేసారి ఉరితీసిన ఘటన చరిత్రలోనే మొదటిసారి .నిర్భయ దోషులకి మార్చి 20న ఉరి …
కరోనాపై చైనా ఎలా విజయం సాధించింది? ఇతర దేశాలు కూడా అదే ఫాలో అవుతున్నాయా?
కరోనా వైరస్ థాటికి ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 161 దేశాల్లో కరోనా వైరస్ ప్రభలి తొమ్మిదివేల మంది వరకు ప్రాణనష్టం సంభవించింది. ఇంకా రెండు లక్షల పాతిక వేలమందికి పైగా కరోనా బారిన పడిన వారున్నారు. వాళ్లల్లో పదివేలమంది కండిషన్ చాలా …
