ప్రస్తుతం కరోనాని ఎదురుకోవడం ప్రపంచంపై పెద్ద సవాల్ గా నిలిచింది. మన దేశంలో కరొనను నియంత్రించే క్రమంలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. విద్యాసంష్టాలకు సెలవులు ఇచ్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో కొద్దిమంది ఉద్యోగులతో పని …

లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం ప్రజలకు కోసం అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. మాస్కుల ఉత్పత్తి, జీవనాధారం కోల్పోయిన వారికి ఉచిత భోజనం, ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనం, 100 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు …

కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సారి  మీడియా సమావేశంలో చైనా వైరస్ అని పలికారు,ఒక మీడియా అధికారి మీరు ఎందుకు చైనీస్ వైరస్ అంటున్నారు అని ప్రశ్నించగా , చైనాలో పుట్టిన వైరస్ కాబట్టే దీన్ని …

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ లో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి,హాస్టల్స్ నుంచి బయటకి వెళ్ళమని ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీంతో యువతి, యువకులు వాళ్ళ సొంత ఇంటికి వెళ్లలేక రోడ్ల మీద పడ్డారు.రైళ్లు,బస్సులు, ప్రైవేట్ వాహనాలు అన్నీ బంద్ ఉంటే ఇప్పటికిప్పుడు తామెక్కడికి …

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. …

తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా …

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర …

కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు.మ‌న భ‌విష్య‌త్ ను గురించి గ్ర‌హాల క‌ద‌లిక‌, పుట్టిన రాశి, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి  లెక్క‌గ‌ట్టి చెబుతారు పండితులు.జ్యోతిష ఫలితాల కోసం సాధారణంగా …

సోషల్ మీడియా లో ఏది వచ్చినా అది నిజామా ,అబద్దమా అని ఆలోచించకుండా షేర్ చేస్తారు ,గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో ఒక ఫేక్ న్యూస్ విస్తృతంగా చలామణీ అవుతోంది. ఆ వార్త ఏమిటి అంటే… కన్నీరు …