టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత …

ఇవాంకా ట్రంప్‌.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె. అంతేకాదు, అమెరికా అధ్య‌క్షుడైన త‌న తండ్రికి స‌ల‌హాదారుగా కూడా ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌లో జ‌గిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రిన్యూర్‌షిప్ స‌మ్మిట్ (జీఈఎస్‌) 2017లో ఈమె పాల్గొంది. త‌రువాత ప‌లు విందు కార్య‌క్ర‌మాల్లోనూ ఆమె …

చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక సికింద్రాబాద్‌లోని డీమార్ట్ దగ్గర ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది.తాగిన మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి నాకు …

భారత్‎తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమష్టిగా విఫలమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు మోకరిల్లింది.రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 1-0 ముందంజలోఉంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై …

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తనదైన పంచులతో నవ్విస్తుంటాడు. మహేశ్‌ కామెడీ చేశాడంటే పగలబడి నవ్వాల్సిందే. ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తనలోని కామెడీ …

ఈ బాబు పేరు “హ్యాపీ”. స్వస్థలం.. నెల్లూరు సిటీ.తల్లి పేరు.. అలహారి జాహ్నవి (జాను) హైదరాబాద్. తండ్రి పేరు ఉజ్వల్ దీప్ (చింటూ). వీరిద్దరూ 2017 లో ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రుల కి ఇష్టం లేదు. 2019 …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై …

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలతో.. ఢిల్లీ మరోసారి వేడెక్కింది. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని జఫ్రబాద్, గోకుల్ పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పరిస్థితి హింసాత్మకంగా మారింది  ఓ దుండగుడు పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అల్లరిమూకలు …