కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని …

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత …

ఒక పక్క ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారో కొందరు. తప్పులేదు అతను అలా చంపేయడంలో. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు కదా అంటూ చంపినోడిని సమర్థిస్తున్నారు. అసలు మీకు అమ్మాయి గురించి ఏం తెలియకుండా అలా తప్పుగా …

భారత్ పాక్ మధ్య ఉండే ఘర్షణల గురించి అందరికి తెలిసిందే. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్‌లోకి చొరబడుతున్నాయి. గుజరాత్‌లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ మిడతల దండు 8 వేల హెక్టార్లకు పైగా …

దిశా ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దిశా అనే ప్రత్యేకమైన యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని …

ప్రస్తుతం రష్మిక మందాన తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. సరిలేరు నీకెవ్వరూ హిట్ అందుకుంది దూసుకుపోతున్న రష్మిక, నితిన్ తో జతకట్టి “భీష్మ” తో ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ …

దేశంలో మొదటి సారిగా ఎక్కడ లేని విధంగా ఒక కొత్త త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు ఆర్టీసీ రీజియన్ ప‌రిధిలో సంబంధిత అధికారులు ఓ కొత్త రూల్ తీసుకోని వచ్చారు .  ఆ నిబంధ‌న‌ కూడా డ్రైవ‌ర్ల‌కు మాత్రమే.బస్ డ్రైవర్ లు పక్కన కూర్చున్నా …

తెలుగు టెలివిజన్‌ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్‌ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి.  ఎపుడు ప్రసారం …