కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెల్సిందే. ఈ వైరస్ ధాటికి 900 మంది మరణించగా వేలాదిమంది ఇంకా బాధించబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులకు వైరస్‌ సోకడం బాధాకరం. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా …

వాలెంటైన్స్‌ డే– ప్రేమికుల దినోత్సవం దగ్గర పడింది. ప్రపంచమంతా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్‌ వీక్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7 రోజ్‌ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్‌ డే, ఫిబ్రవరి 9 చాక్‌లెట్‌ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ …

మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే …

మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి. నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ. …

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. సాహో కి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతని అభిమానులు అందరు అతని నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పూజ హెగ్డే సరసన …

అండర్‌-19 పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ ఇండియాను ఓడించి, విజేతగా నిలిచింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది.  తర్వాత  బ్యాటింగ్‌ చేసిన  బంగ్లా …

లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్‌ అనడానికి భారత అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ జీవితమే ఉదాహరణ ..యశస్వి జైస్వాల్‌ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు.  అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. …

జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు …

వర్షం అంటే అందరికి ఇష్టమే. ఇది సినిమాలో మాట అనుకుంట. రియల్ లైఫ్ కి వచ్చే సరికి వర్షం పడితే ఒకోసారి చిరాకు వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రైవ్ లో చేయాలంటే వర్షం లో ఆ రోడ్లపై ఓ మినీ …

బుష్ ఫైర్ బాధితుల సహాయార్థం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న చారిటీ మ్యాచ్‌లో భాగమయ్యేందుకు సచిన్ టెండూల్కర్, యువ రాజ్ సింగ్ సిడ్నీకి వెళ్లారు..జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ లెవెన్‌ టీమ్‌కు భారత దిగ్గజ …