దర్శకు ధీరుడు రాజమౌళి క్రేజ్ విశ్వవ్యాప్తంగా పెరిగిపోయింది ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారు. అయితే రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ …

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల వద్ద ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజా …

సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేస్తోంది. దాంతో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత అయిన శ్రీరాములు సోదరి, బళ్ళారి మాజీ ఎంపీ జె శాంత పార్టీలో చేరారు. మంగళవారం నాడు తాడేపల్లి …

టీవీ షోలు లేదా సినిమాలు అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం చాలా విషయాలు చేయాల్సి వస్తుంది. నిజ జీవితంలో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, అలా డాన్సులు చేయడం, ఫైటింగ్ లు చేయడం, లేదా డైలాగ్స్ చెప్పడం వంటివి చేయరు. కానీ …

ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ కొంత కాలం నుండి తెలుగు కంటే ఎక్కువ హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. రకుల్ కి కొంత కాలం నుండి హిందీలో కూడా చెప్పుకోదగ్గ …

ఎంతో మంది సెలబ్రిటీల వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల గురించి చెబుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు వేణు స్వామి. వేణు స్వామి చాలా కాలం క్రితం సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని చెప్పారు. …

ప్రస్తుత రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలంటే కోట్ల రూపాయలు ఉండాలి. ఎలక్షన్ల సమయంలో లెక్కే లేకుండా ఖర్చు పెడుతూ ఉండాలి. కొంతమంది ప్రతిష్ట కోసం అప్పులు చేసి మరి ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేస్తూ ఉంటారు. డబ్బులు పంచడం ముందు పంచడం చీరలు …

టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు ఉన్నారు.. కానీ కొందరు మాత్రం తమ గ్లామర్ తో కుర్రకాలని ఒక ఊపు ఊపి.. బాగా గుర్తుండిపోయారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా.. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటి మాల శ్రీ. …

సాక్షి తన్వర్.. పేరుకి బాలీవుడ్ యాక్టర్ అయినా సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఈమె నటించిన ఎన్నో సీరియల్స్ , సినిమాలు తెలుగులో డబ్ అయిన కారణంగా ఈమెకు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ముఖ్యంగా కహాని …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. జనసేన పార్టీ కూడా ప్రచారంలో జోరు పెంచింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచార పనుల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే జనసేన …