శ్రీ రాముడు హిందువుల ఆరాధ్య దైవం. హిందువులంతా ఎదురు చూస్తున్న రామ జన్మ భూమి అయోధ్యలో సరయు తీరాన రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే బాల రాముడు అయోధ్యలో కొలువుదీరే ముహార్తాన్ని కూడా నిర్ణయించారు. రామ మందిరానికి సంబంధించిన …
ఉమ్మడి వరంగల్లో ఎమ్మెల్యే, మంత్రులు, కలెక్టర్లు ఆడవాళ్లే… ఆ 5 మంది మహిళలు ఎవరంటే.?
వరంగల్ లో మహిళల రాజ్యం ఏర్పడింది. చాలా కాలంగా మహిళలు అనేక రంగాలలో రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. సొసైటీలో ఆడవాళ్ల అధికారం ఎందరో ఆడవాళ్ళకి స్ఫూర్తిని ఇస్తుంది. ఇప్పుడు వరంగల్ లో అలాంటి ఒక మహిళల రాజ్యం పలువురు దృష్టిని …
ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం గురించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఆ మధ్య పాకిస్థాన్కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకోసం అతని మొదటి భార్య జుబీనా జరీన్ విడాకుల ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్లో …
గుంటూరు కారం మ్యూజిక్ విషయంలో ముందు నుంచి కూడా క్లారిటీ లేదు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తీసుకుంటూ ఉంటే మహేష్ బాబు ఇష్టపడలేదని చాలామంది చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సర్కారి వారి బాట …
MEGA PRINCESS RE ENTRY: రీ ఎంట్రీ ఇస్తున్న మెగా హీరోయిన్ …. ఈసారైనా కలిసి వచ్చేనా.?
మెగా ఫ్యామిలీలో డజన్ మంది హీరోలు ఉన్నా కూడా… ఒకే ఒక్క హీరోయిన్ ఆ ఫ్యామిలీ నుండి వచ్చింది.ఆమె కొణిదల నీహారిక. నాగశౌర్య పక్కన ఒక మనసు సినిమా తోటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించినంత ఫలితం …
తేడా వస్తే రఫ్ ఆడిస్తున్న సత్యభామ.. ఎన్నెన్నో జన్మల బంధం పార్ట్ 2 అంటున్నారు నిజమేనా?
Satyabhama : స్టార్ మా లో త్వరలోనే రాబోతున్న సరికొత్త సీరియల్ సత్యభామ. ఈ సీరియల్ ప్రోమోని చూసిన ప్రేక్షకులు ఆనందానికి గురవుతున్నారు ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎంత హిట్ అయిందో …
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం చిత్రం పైన రోజురోజుకు ఒక రూమర్ పుట్టుకొస్తుంది. ఇప్పటికే చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే ఇంకా ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది నెల 21 …
డీఎస్పీ నళిని, 2012 తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలనం సృష్టించిన పేరు. తెలంగాణ కోసం ఆమె డిఎస్పి ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసారు. తెలంగాణ కల సాకారం అయిన తరువాత ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. అలాగే ఈ 12 ఏళ్ళలో …
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈనెల 22వ తారీఖున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని భారీ ఎత్తున మొదలు …
తెలుగులో ఇప్పుడు మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది.పలు క్రేజీ కాంబినేషన్ లు తెర మీదకి వస్తున్నాయి.గతంలో వెంకటేష్ మహేష్ ఇద్దరు ఈ ట్రెండ్ ను తిరిగి ప్రారంభించారు.తర్వాత వరస పెట్టి మంచి మంచి కాంబినేషన్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు …