ఐపీఎల్ చరిత్రలో సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుర్తొచ్చే జట్టు ముంబయి ఇండియన్స్. ఇప్పటివరకు ఐపీఎల్ లో 16 సీజన్‌లు పూర్తి అయ్యాయి. వాటిలో ఐదు సార్లు విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఈ విజయానికి కారణం  టీమ్ కెప్టెన్ రోహిత్ …

మూన్ మూన్ సేన్ ఈ పేరు ఈతరం వారికి అంతగా తెలియయకపోవచ్చు. కానీ 80వ దశకం ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బెంగాలీ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, కన్నడ భాషా సినిమాలలో నటించింది. మూన్ మూన్ …

యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతారు. ఇందులో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంత మంది యూట్యూబ్ ద్వారా తమ కెరీర్ ప్రారంభించి, తర్వాత సినిమాల్లోకి వెళ్తారు. లేదా కొంత మంది అయితే యూట్యూబ్ లోనే స్టార్ …

టైటిల్‌: కలశ నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం:కొండా రాంబాబు సంగీతం: విజయ్‌ కురాకుల సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ విడుదల తేది: డిసెంబర్‌ …

తెలంగాణ రాష్ట్రంకు చెందిన అరవెల్లి అవనీష్ రావు అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ జట్టుకు ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావు సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ గ్రామానికి చెందిన యువకుడు. అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ కు …

హిందూ ధర్మం ప్రకారం గంగానది స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగా నది తీరాన హిందూ సంప్రదాయ ప్రకారం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా గంగానది తీరంలో జరిపించే దహన సంస్కారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయం …

వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలో విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం …

బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన జోరుగా హుషారుగా సినిమా నేడు విడుదల అయింది.ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…! నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సిరి హన్మంతు, …

స్మృతి ఇరానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై కెరీర్ మొదలు పెట్టిన స్మృతి ఇరానీ, అక్కడ చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత రాజకీయాలలో అడుగుపెట్టి, తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా …

కరోనా సమయం నుండి మాంసం తినేవారు ఎక్కువ అయ్యారు. మటన్ ను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మటన్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌, బీ12 అధికంగా ఉండడంతో మటన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి …