ఆంధ్రప్రదేశ్ లో  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్లతో విజయం సాధించింది. పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి …

ఆహాలో వచ్చిన ఒక సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా బాగుంది అంటూ పొగుడుతున్నారు. నలుగురు వ్యక్తుల జీవితాల మీద ఈ సినిమా నడుస్తుంది. గత నెల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. …

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మెజారిటీలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన ఎంతో మంది విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా చర్చల్లో ఉన్నాయి. ఇవాళ ఓటింగ్ కౌంట్ అవుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి కొన్ని నియోజకవర్గాల మీద ఉంది. అందులో నగరి నియోజకవర్గంలో కూడా ఒకటి. నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రోజా చేశారు. నగరి …

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారనే విషయం మన అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఆయన ఎక్కడ చదివారు? ఏం చేశారు? ఏ కళాశాలలో తన డిగ్రీ పూర్తి చేశారు? డిగ్రీలో ఆయన …

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల తో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ …

సినీ పరిశ్రమను రంగుల ప్రపంచం అని అంటారు. ఇక్కడ ఫేమ్ ఉండి అవకాశాలు వచ్చిన సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలగాలి. లేదంటే అవకాశాలు, ఫేమ్ తగ్గినపుడు, చేతిలో డబ్బు లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. బాగా బ్రతికిన సమయంలో సంపాదించిన డబ్బును …

టైం తో పాటు అన్ని మారుతాయి. ఇది తెలిసిన విషయమే. టీవీ షోస్ ఫార్మాట్ కూడా చాలానే మారింది. చాలా కొత్త ప్రోగ్రామ్స్ వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఇంక టీవీ సీరియల్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని సీరియల్స్ …

యాంకర్ గా రాణిస్తూ, మరొక పక్కన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల. శ్యామల మొదట సినిమాల్లోనే చేశారు. ఆ తర్వాత యాంకరింగ్ మొదలుపెట్టారు. సీరియల్స్ కూడా చేశారు. సీరియల్స్ తో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. యాంకర్ గా ఆ గుర్తింపు …

ముత్తువేల్ కరుణానిధి అలియాస్ కరుణానిధి. అందరికీ తెలిసిన వ్యక్తి. తమిళనాడు రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడిగాక తన సేవలను అందించారు. తమిళనాడుకి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కరుణానిధి రాజకీయ జీవితం దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. …