అభివృద్ధి అవుతున్న టెక్నాలజీని అసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. గతంలో అయితే ఈ-మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో మోసగించేవారు. ప్రస్తుతం వాట్సాప్‌ ద్వారా మోసగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేది వాట్సాప్‌. ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్‌ లేదు. …

చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కోసం ఆరాటపడతారు. దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం ఇదే. ఇందులో చక్కెర ఉంటుంది కాబట్టి బరువు పెరగడానికి కారణమవుతుంది. కొందరు రోజులో ఎన్ని టీలు తాగుతారో వారికే తెలియదు. …

మనం పిల్లలకి నేర్పే ప్రతిదీ కూడా వాళ్ల భవిష్యత్తు పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పాలి. మంచినే అనుసరించమని చెప్తూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది. …

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం లాంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లు రోజూ తీసుకోవడం ఆరోగ్యకరం. ఎముకలు దృఢంగా అవడానికి, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎండా కాలంలో …

మన దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు తమ తమ ఇళ్లలో రోటీ/చపాతీలను చేసుకుంటారు. అయితే, ప్రాంతాన్ని బట్టి ఆ రోటీలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరు పాన్ మీద వేడి చేస్తే.. మరికొందరు పటకారు సాయంతో నేరుగా మంట …

‘జబర్దస్త్’ కామెడీ షో యాంకర్ సౌమ్యారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా మారక ముందు సౌమ్యా రావు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సౌమ్యా రావు అనుకోకుండా యాంకర్ గా ‘జబర్దస్త్’ షోలో …

సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ తమ టాలెంట్ ను నిరూపించుకుని వెలుగులోకి రావడమే కాకుండా ఐపీఎల్ స్టార్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్నఐపీఎల్ 16 వ సీజన్ లో యువ ఆటగాడు …

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా పాపులర్ హీరోగా సత్తా చాటుతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు తాజాగా …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రాన్ని ‘తానాజీ’ దర్శకుడు  రౌత్ తెరకెక్కిస్తున్నాడు. టి.సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్ల పై ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో సీతగా కృతిసనన్ …

సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందువల్ల ఈ రంగంలో మొదటి నుండి పురుషులదే పై చేయిగా ఉంది. ఇలాంటి రంగంలో ధైర్యంగా, ఎన్నో సవాళ్లు ఎదుర్కోంటూ సత్తా చాటిన మహిళా దర్శకులు ఉన్నారు. చాలామంది మహిళా దర్శకులు …