ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పండుగ మన మొదటి పండుగ. ఈ పండగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటారు. …
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల, వారి జాతకంలోని సూర్య స్థానం బలపడుతుందని. ఆ వ్యక్తి అదృష్టం కూడా మారుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో ఈ మొక్కను సరైన దిశలో పెట్టినట్లయితే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే …
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే ఈ కేసు లో సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. …
2714 సంవత్సారానికి వెళ్ళిన టైమ్-ట్రావెలర్’ చెప్పిన భవిష్యత్తు పై విస్మయం కలిగించే విషయాలు?
కరోనా మహమ్మారి 2020 నుండి ఇప్పటికి కూడా అందరిని ఇబ్బందిపెడుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. అయితే ఇది కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుండి కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తనని …
సిని ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ ఉండేది తక్కువ కాలం అని చెప్పవచ్చు. అందువల్ల వారి చేతిలో ఆఫర్స్ ఉన్నప్పుడే సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నది వెనుకటి మాట. ఫేమ్ లో ఉండగానే …
ఇలాంటి కొడుకులు ఉండడం అదృష్టం ఏమో..? వారి తల్లి కోసం ఈ ఇద్దరు కొడుకులు చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని, పిల్లలను కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేస్తోనన తల్లులను మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. భర్తలేని ఒంటరి మహిళలను మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పేవాళ్లు చాలా అరుదు. కానీ కన్న బిడ్డలు దగ్గరుండి …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “YS జగన్మోహన్ రెడ్డి” కి… ఇష్టమైన “ఆహారం” ఏంటో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం.. చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. ఎలాంటి ఒత్తిడి ఆయనలో కనిపించదు. అంతేకాదు చాలా ఫిట్ గా ఉంటారు. సాధారణంగా అందరూ పని ఒత్తిడి లోనైనప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. కానీ …
ఉగాది నుండి ఈ మూడు రాశులకు గజకేసరి రాజయోగం.. వారు పట్టిందల్లా బంగారమే..
ఉగాది పండుగను చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఉగాది నుండి తెలుగువారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. తెలుగు ప్రజలు శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ఘనంగా జరుపుకోడానికి సిద్ధం అవుతున్నారు. మార్చి 22న ఉగాది పండుగ వచ్చింది. ఉగాది రోజు …
అల్లు అర్జున్ ‘పుష్ఫ’ మూవీలో ‘ఊ అంటావా’ సాంగ్ ను పాడి సింగర్ మంగ్లీ చెల్లెలు ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం మరో గాయని కూడా ఓవర్ నైట్ లో పాపులారీటీని తెచ్చుకుంది. ఆ గాయని పేరు ధీ. …
“జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్” కంటే ముందు… RRR కి “ఫస్ట్ ఛాయిస్” అనుకున్న 7 హీరోలు..!
సాధారణంగా సినిమాల్లో ఒక హీరో కోసం కథ రాసుకోవడం ఇక ఆ తర్వాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజమౌళి విషయం లో మాత్రం దీనికి భిన్నం. రాజమౌళి ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే …
